ఆపద వచ్చింది అంటే ఆదుకోవడంలో ముందుండే నటుడు సోనూ సూద్. సినిమాల విషయం పక్కన పెడితే, సాయం చేయడంలో ఆయన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మందికి జీవితం ఇచ్చిన సోనూసూద్ ఇంట్లో చెడు జరిగింది. తాజాగా ఆయన భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు హైవేపై యాక్సిడెంట్కు గురైంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో స�
Sonu Sood : ప్రముఖ నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ భార్య సోనాలి కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనతో సోనూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనూసూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆయన కుటుంబం అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా సోనూసూద్ భార్య సోనాలి తన మేనల్లుడితో కలిసి నాగ్ పూర్ కు �
ప్రముఖ నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపు
Mahesh Babu : సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సోనూసూద్.
2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ దేశవ్యాప్తంగా వలస కూలీలు, పేదలకు చేసిన సాయం అందరికీ తెలిసిందే. తన ఆస్తిని తనఖా పెట్టి దేశ, విదేశాలలో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థావరాలకు చేర్చాడు.
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో అల్లును అరెస్టు చేశారు. అయితే శుక్రవారం రాత్రి జైలు జీవితం గడిపిన ఐకాన్ స్టార్ శనివారం ఉదయం విడుదలయ్యాడు. అల్లు తిరిగి రావడ
విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచన-దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. సోనూ సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అం�
సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ ఎప్పుడు ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్య
Sonu Sood: రొటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తికి మద్దతుగా నిలిచిన యాక్టర్ సోనూ సూద్ తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు. ఇదే కాకుండా అతడిని ‘‘రాముడు-శబరి’’గా పోల్చడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు. ‘‘ఉమ్మేసిన రోట్టెలను సోనూసూద్కి పార్సిల్గా పంపించాలి’’ అంటూ పోస్టులు పెడుతున్నా