ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ లో బ్రాండెడ్ మొబైల్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకు చ�
అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనే వారికి ఇదొక మంచి అవకాశం. అమెజాన్లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి డీల్లో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా 5 ప్రో 5జీ (Tecno Pova 5 Pro 5G) బంపర్ తగ్గింపుతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,999 ఉంది. దీని సేల్పై 1500 రూపాయల కూ�
శాంసంగ్ వెబ్సైట్లో జరుగుతున్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్లో భారీ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra)ని కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర కంపెనీ వెబ్సైట్లో రూ.1,21,999 ఉంది.
Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్లో MediaTek Dimension 6300 చిప్సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ 6.56 అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది.
OPPO ఇటీవలే భారతీయ మార్కెట్లో తన కొత్త K సిరీస్ ఫోన్ 'OPPO K12x 5G'ని విడుదల చేసింది. ఈ ఫోన్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లేతో ఆల్ రౌండర్ స్మార్ట్ఫోన్ను కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతేకాకుండా.. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది.
Vivo తన కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్�
ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఆవిష్కరణలు రూపొందుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ మార్కెట్లోకి ప్రతిరోజు ఏదో ఒక కొత్త సరుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని మార్కెట
ప్రస్తుత ప్రజలు ఏ వస్తువైనా సరే ఇంట్లో నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు ఏర్పడింది. తినే తిండి నుంచి వాడుకునే వస్తువులు, అలాగే వేసుకునే బట్టలు ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన వాటిని ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇట్లే మీ ముందుకు తెచ్చి ఇచ్చే రోజులు ఇది. దీంతో ప్రజలు బయటికి వెళ్లి.. వాటిని చెక్ చేసి తీసుకుందామన�
Mobile: సెల్ ఫోన్ వాడకం వలన లాభాలు ఉన్నాయి.. అలాగే ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఎవరు కాదనలేని వాస్తవం. అయితే సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన శారీరక , మానసిక సమస్యలు పెరుగుతాయి.