Home
Singer Sunitha
Singer Sunitha News
-
Sunitha: సింగర్ సునీత టాలీవుడ్ ఎంట్రీ.. ఆ డైరెక్టర్ కంట్లో పడితే అంతే..?
Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె స్వరంతో ఎంతమందిని మెస్మరైజ్ చేసింది. ఇక సునీత ఆహార్యం ఎంతో చక్కగా ఉంటుంది. -
Singer Sunitha: మగాడి మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయవచ్చా..
Singer Sunitha: ఆనంద్ రవి,కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరమీను.. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని తెలిసిందే లే అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. -
Singer Sunitha: కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయనున్న సునీత..
Singer Sunitha:సింగర్ సునీత గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె వాయిస్ తో మెస్మరైజ్ చేసి మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. -
Singer Sunitha: భర్త కోసం సునీత ఆ పని చేస్తున్నదట..?
Sunitha: సింగర్ సునీత గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నిత్యం బిజీగా ఉండే ఆమె మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. -
Sunitha: నా రెండో పెళ్లి గురించి మీకెందుకు.. సంస్కారం ఉంటే మాట్లాడరు
Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన వాయిస్ తో ఎంతోమంది సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసేస్తుంది. -
MM Keeravani: ‘మౌనంగానే ఎదగమని’.. మొక్కలు నాటిన కీరవాణి..
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మొక్కలు నాటారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్లోని జీహెచ్ఎంసీ పార్క్లో నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. సింగర్లు అరుణ్ కౌండిన్య, అమల, మోహన, హైమత్ మహమ్మద్, గోమతి, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది’ అనే పాట పాడారు. తద్వారా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని సంగీతమయం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ మనిషికి మొదటి గురువు… -
Green India Challenge: జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన గాయని సునీత
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో తాజాగా ప్రముఖ గాయని సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో సింగర్ సునీత మొక్కలు నాటారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది అని.. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదేవిధంగా… -
Singer Sunitha: ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సునీత
టాలీవుడ్ సింగర్ సునీత తల్లి కాబోతుందని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఇటీవల సునీత తన సోషల్ మీడియా లో ఒక ఫోటో పెట్టింది. తమ ఫార్మ్ హౌస్ లో మామిడి చెట్టు వద్ద కూర్చొని, మామిడి కాయలను చూపిస్తూ పోజు ఇచ్చిన సునీత క్యాప్షన్ గా బ్లెస్డ్ అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో అది చూసినవారందరు ఆమె మరోసారి తల్లికాబోతుంది అని అనుకోని ఆమెకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ… -
భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్
టాలీవుడ్లో అత్యంత పాపులర్ ప్లేబ్యాక్ సింగర్లలో సునీత ఒకరు. ఈ సింగర్ ధైర్యంగా తన జీవితంలో రెండవ సారి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్లో వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. లేటు వయసులో పెళ్లి అంటూ విమర్శలు వచ్చినా తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అందరి నోళ్లు మూయించింది. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతున్న… -
సింగర్ సునీత మాస్టర్ ప్లాన్… రంగంలోకి వారసుడు
ప్రముఖ గాయని సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి మాత్రమే కాదు సునీత ఏం చేసినా సంచలనమే. ఆమె వేసే ప్రతి అడుగునూ అభిమానులు, నెటిజన్లు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అయితే ఇప్పుడు సింగర్ సునీత వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. రంగంలోకి వారసుడిని దింపబోతోందట. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో టాలీవుడ్లో లీడ్ యాక్టర్గా అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు సంచలనంగా మారాయి. Read Also : “ఎస్ఎస్ఎంబి 28” అప్డేట్……
తాజావార్తలు
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..