సుహాస్ హీరోగా అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ చిత్రం చూసిన నాని యూనిట్ సభ్యులను అభినందించారు.
ప్రిన్స్ మహేశ్ బాబు 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని చూశారు. అనంతరం తన ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని మహేశ్ కితాబిచ్చారు.
సుహాస్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఫిబ్రవరి 3వ తేదీ విడుదల కాబోతోంది. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.