స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ.ఈ భామ 2010లో తెలుగులో ఏమాయచేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నిజంగా ఆ సినిమాతో మాయ చేసిందని చెప్పాలి.ఆ సినిమా తరువాత ఈ భామ భాషతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ రీసెంట్ గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…
ప్రభాస్ రాఘవుడి గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించి తాజాగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా సాధిస్తుందని అంతా కూడా భావించారు.కానీ ఇప్పుడు ఆ సినిమా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్ రికవరీ చేయడం గొప్ప విషయం అన్నట్లుగా అయితే అనిపిస్తుంది.ఆదిపురుష్ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం కోసం పీపుల్స్ మీడియా…
సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయని టాక్. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు…
ఏప్రిల్ మాసంలో పంతొమ్మిది చిత్రాలను విడుదలైతే కేవలం 'విరూపాక్ష' మాత్రమే సాలీడ్ హిట్ ను అందుకుంది. అభిమానులు ఆశలు పెట్టుకున్న 'రావణాసుర', శాకుంతలం, ఏజెంట్' చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
"దాస్ కా ధమ్కీ, దసరా" తో పాటు తాజాగా వచ్చిన 'శాకుంతలం' ఉత్తరాది వారిని మెప్పించడంలో విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం విడుదల కాబోతున్న మరో పాన్ ఇండియా తెలుగు మూవీ 'విరూపాక్ష'పైనే ఉంది.