Stock Market : సెన్సెక్స్ ఈరోజు మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్ 72000, నిఫ్టీ 21500 దాటాయి. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది.
Stock Market Opening: స్టాక్ మార్కెట్లో తుఫాను బూమ్ కొనసాగుతోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయిలు కనిపిస్తున్నాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాల్లో ప్రారంభమయ్యాయి.
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ నేడు ఫుల్ జోష్ తో ప్రారంభమైంది. వడ్డీరేట్లను స్థిరంగా ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్ రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేసింది.
Stock Market Opening: భారతీయ స్టాక్ మార్కెట్ మంచి ఊపుతో ప్రారంభమైంది. ITC షేర్లు ఈరోజు తిరిగి పుంజుకున్నాయి. ఐటీ షేర్లలో టీసీఎస్ బ్రేక్ పడింది. దీంతో అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్టెల్లో క్షీణత నెలకొంది.
Stock Market Opening: నేడు భారత స్టాక్ మార్కెట్ మళ్లీ వేగంగా కదులుతోంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిని అధిగమించి సరికొత్త శిఖరాన్ని తాకింది.
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఉదయం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Stock Market: ఆర్బీఐ పాలసీ రేట్లు ప్రకటించకముందే సెన్సెక్స్ మరో చరిత్ర సృష్టించింది. ఈరోజు సెన్సెక్స్ 69888.33 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 21000 దాటింది. డిసెంబర్ 4, 2023న, సెన్సెక్స్ 68918 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30…
Gautam Adani Wealth: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దాని తర్వాత భారత స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది.
Stock Market: మోడీ మ్యాజిక్ కారణంగా నాలుగింటిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో ఇన్వెస్టర్లు కూడా సంతోషిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ప్రభావం నేడు స్టాక్ మార్కెట్పై కనిపిస్తోంది.