Stock Market: ఆర్బీఐ పాలసీ రేట్లు ప్రకటించకముందే సెన్సెక్స్ మరో చరిత్ర సృష్టించింది. ఈరోజు సెన్సెక్స్ 69888.33 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 21000 దాటింది. డిసెంబర్ 4, 2023న, సెన్సెక్స్ 68918 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30…
Gautam Adani Wealth: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దాని తర్వాత భారత స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది.
Stock Market: మోడీ మ్యాజిక్ కారణంగా నాలుగింటిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో ఇన్వెస్టర్లు కూడా సంతోషిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ప్రభావం నేడు స్టాక్ మార్కెట్పై కనిపిస్తోంది.
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్లీ ఊపందుకుంది. వరుసగా రెండు రోజుల పాటు పతనమైన స్టాక్ మార్కెట్ మంగళవారం శుభారంభం చేసింది. అమెరికా మార్కెట్లలో నిన్న జరిగిన బలమైన ర్యాలీ ప్రభావం ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్పై కనిపించింది.
Stock Market Opening: ఈరోజు భారత స్టాక్ మార్కెట్ ప్రారంభం పూర్తిగా ఫ్లాట్గా ఉంది. సెన్సెక్స్-నిఫ్టీలో ఎటువంటి పెరుగుదల లేదు. అవి ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి.
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్లో ట్రేడవుతున్నాయి.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైంది. మిడ్క్యాప్-స్మాల్క్యాప్ నిరంతర పెరుగుదల నుండి మార్కెట్కు మద్దతు లభిస్తోంది.
Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్పై కూడా ఆ ప్రభావం కనిపించింది.