మార్చి 11, 2026 భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు చోటుచేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లు భారీగా పడిపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్-యుఎస్ యుద్ధం (US-Iran War) తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇది క్రూడ్ ఆయిల్ ధరలు అస్థిరంగా ఉండటం, ఇన్ఫ్లేషన్ భయాలు, FIIల సెల్లింగ్ వంటి కారణాలతో మార్కెట్ను దెబ్బతీసింది. Also Read:Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే.. ప్రస్తుత స్థితి (మధ్యాహ్నం అప్డేట్స్ ప్రకారం)..…
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్) వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇవి రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తపడాలి. దీనికంటే ముందు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కొన్ని కీలక పదాల గురించి తెలుసుకోవాలి. ఆ పదాలేంటో ఇప్పుడు చూద్దాం. Also Read:AP Council: మండలిలో మంత్రి…
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా.. అదే బాటలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా పయనిస్తున్నాయి. మార్చి 2న భారత్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3 హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చ్ 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. సెషన్ ఆరంభం కాగానే ఏకంగా 1700 పాయింట్లకు నష్టంలోకి వెళ్ళింది సెన్సెక్స్. SA vs NZ…
దేశీయ స్టాక్ మార్కెట్కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 82,859 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 దగ్గర కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్న్యూస్..…
ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం మార్కెట్కు తిరిగి జీవం పోసింది. మంగళవారం (ఫిబ్రవరి 3, 2026), రెండు ప్రధాన సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 8,3739 వద్ద ముగిసింది, అయితే NSE నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద ముగిసింది. ఈ ఉదయం ప్రారంభంలో, NSE నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న US-భారత్ వాణిజ్య ఒప్పందం, భారతీయ వస్తువులపై US…
కేంద్ర బడ్జెట్ ముందు దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయింది. భారత్-ఈయూ డీల్ తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా సాగుతోంది.
స్టాక్ మార్కెట్కు సరికొత్త జోష్ వచ్చింది. గురువారం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు గ్రీన్లో ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు.. ఈరోజు సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి
Asia Markets Crash: సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నిర్ణయంతో మళ్లీ కంపు లేపారు. వాస్తవానికి ఇది మరోసారి వాణిజ్య యుద్ధ సంకేతాలను రేకెత్తించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అమెరికా చర్యకు డ్రాగన్ కూడా బలమైన ఎదురుదాడిని ప్రారంభించింది. రెండు అతిపెద్ద ఆర్థిక…
స్టాక్ మార్కెట్కు జీఎస్టీ ఊరట కలిసొచ్చింది. సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా జీఎస్టీ స్లాబ్లను కేంద్రం తగ్గించింది. దీంతో వస్తువుల ధరలు దిగిరానున్నాయి. కేంద్ర నిర్ణయం మార్కెట్లకు బాగా కలిసొచ్చింది.