ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకో శుభవార్త! అతి త్వరలోనే మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేశ్ బాబు సరసన తొలిసారి కీర్తి స�
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ నిరీక్షణకు ముగింపు పలకనున్నారు మహేష్ టీం. ఈ వారం మహేష్ బాబు అభిమానులకు పండగ కానుంది. వరుస అప్డేట్లతో సందడి చేయనున్�
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాతో పాటు మహేష్ కు జరిగిన చిన్న సర్జరీ కారణంగా కొన్ని రోజులు షూటింగ్ ను పక్కన పెట్టేశారు టీం. తాజాగా అప్డేట్ ప�
సూపర్ స్టార్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ “సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటటైనర్ “సర్కారు వారి పాట” ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. సినిమా విడుదల గురించి మహేష్ అభిమాన�
అనుకున్నంత అయ్యింది.. కొత్తగా ఏమి జరగలేదు.. ఎప్పటినుంచో వస్తున్న పుకార్లను ఈరోజు నిజమేనని మేకర్స్ తేల్చేశారు. గత కొన్ని రోజుల నుంచి ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా మొదటి సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు సంక్ర
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాక�
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మేకర్స్ బార్సిలోనా షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు, మహేష్, కీర్తిపై ఒక పాటను కూడా చి�
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలవనుంది. “సర్కారు వారి పాట” చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా యూనిట్ కీలకమైన బార్సిలోనా షెడ్యూల్ను పూర్తి చేసింది. ఈ 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్లో టీమ్
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరిలో దిగడానికి సర్వసన్నాహాలు జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ నాయికగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెష్ కాంబో మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఎస్. తమన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రాని�