Kolkata : కోల్కతా అత్యాచార, హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ నిరంతరం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఇద్దరు పోలీసు అధికారులను సీబీఐ బుధవారం మరోసారి విచారించింది.
కోల్కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్రూమ్లో స్నానం చేసినట్లు వెల్లడించింది.
కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.
కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇవ్వమంటారా? అని మండిపడింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై గ్యాంగ్రేప్ జరిగినట్లుగా.. పోస్టుమార్టం రిపోర్టులో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
Kolkata Doctor Murder: 13 రోజులు గడిచినా కోల్కతాలో డాక్టర్ రేప్ హత్య మిస్టరీ వీడలేదు. దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ 11 రోజులుగా విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు 100 మందికి పైగా విచారించారు.
కోల్కతా అత్యాచారం, హత్య కేసులో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత వైద్యురాలు ఆగస్టు 9 తెల్లవారుజామున 2:45 వరకు జీవించి ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ద్వారా ఇది ధృవీకరించబడింది.
Polygraph Test: కోల్కతాలో ఆర్జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్గా అతను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.
Kolkata Rape Case: కోల్కతాలోని ఆర్జి కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కి సిబిఐ ఆదివారం లేదా సోమవారం పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనుంది.