Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
- వ్యాపారవేత్తలను నిండా ముంచిన కాంతి దత్
- సెలబ్రిటీలు, హీరోయిన్లు తెలుసంటూ కోట్లు నొక్కేసిన కేటుగాడు
- 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత, కీర్తి రెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు. పదో తరగతి కూడా పాస్ కానీ కాంతిదాత్, విశాఖపట్నంలో పింక్థాన్ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్థాన్ కోసం విశాఖపట్నం కు చెందిన ఓ మహిళ నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అటు తర్వాత 2018 లో విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు మకాం మార్చాడు. జువెలరీ, హోటల్స్, పర్యావరణ రహిత ఉత్పత్తులు ఇలా రకరకాల పేర్లు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసి కోట్లు దండుకున్నాడు.
Also Read : Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
Also Read
- IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
- RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
బాలీవుడ్ నటి తన తృతీయ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ జూబ్లీహిల్స్ కు చెందిన ఇద్దరి నుండి సుమారు ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కుచ్చుటోపి పెట్టాడు కేటుగాడు కాంతి దత్. సస్టైనబుల్ కార్డు పేరుతో పర్యావరణ రహిత ఉత్పత్తులు విక్రయ కేంద్రం అంటూ రెండు కోట్ల మేర మరో మోసం. ఏపీకి చెందిన మాజీ మంత్రి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పార్ట్నర్స్ గా ఉన్నారంటూ నయోమి హోటల్స్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి కోటి 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డాడు కాంతి దత్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖాజాగూడాలలో నయోమి హోటల్స్ పేరుతో బ్రాంచ్ లు ప్రారంభించి ఆ తర్వాత కొద్ది రోజులకే హోటల్స్ ఎత్తేసాడు. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లును జూబ్లీహిల్స్ లో కొనుగోలు చేసిన కాంతి దత్. జ్యువెలర్స్ పేరుతో మోసం చేసాడు అని ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీజా రెడ్డి అనే మహిళ. శ్రీజా రెడ్డి ఫిర్యాదుతో కాంతి దత్ భాగోతం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!