సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూస్తున్నారు. ”రిపబ్లిక్’ ఓ మూవీ…
ప్రముఖ దర్శకుడు దేవాకట్టా సోషల్ మీడియాలో నెటిజన్ తో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో తాజాగా ఓ నెటిజన్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్… ఎందుకో గానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు. వస్తే చూడరు. అదే తమిళో, మళయాళమో అయితే…
సాయితేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి కానుకగా, అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. దేవ కట్టా దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ సినిమా విమర్శకులు, మేధావుల ప్రశంసలు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడంలో న్యాయస్థానాల పాత్ర ఎంతో ఉందని ఈ సినిమా ద్వారా దేవ కట్టా తెలిపారు. రాజకీయ నాయకుల కనుసన్నలలో ప్రభుత్వ అధికారులు మసలినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదనే విషయాన్ని నిర్మొహమాటంగా చూపారు. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని ఓ యువ…
ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరు దానిని అందిస్తారో వారికి ప్రేక్షకాదరణ దక్కుతుంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జీ 5’ అలాంటి ప్రయోగం చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతోంది. మన దేశంలో ఇలాంటి రిలీజ్ ఇదే ఫస్ట్. తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం. వెబ్ సిరీస్, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్, ఒరిజినల్ మూవీస్ ఇలా వీక్షకులు కోరుకునే…
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ సోషల్ మీడియాలో అందాలను అరోబోస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తమ అందాలను ఎరగా వేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అందగత్తెలు బటన్ తీసి అర్ధనగ్నంగా ఫోజులిచ్చి మెరిపించారు. తాజాగా విదేశీ భామ లారిస్సా బొనేసి వంతు వచ్చింది. తాజాగా అమ్మడు అందాలను ఇన్స్టా వేదికగా ఆరబోసింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్రా లెస్ గా కనిపించి సెగలు రేపుతోంది.. బ్లాక్ జాకెట్ లోపల బ్రా…
మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజుతో సాయి తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తవుతోంది. తేజ్ మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై ఏడేళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా తేజ్ తన ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇటీవల మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ తో పాటు ఆయన నెక్స్ట్ సినిమా…
‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్ వేదికగా చిరంజీవి ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరి ఆశీ స్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు,…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని వారాల క్రితం బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తేజ్ కు అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ వంటి పలు ఆపరేషన్లు జరిగాయి. సుప్రీం హీరో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్…
(అక్టోబర్ 15న హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు)మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే అదృష్టం అంటారు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు సాయిధరమ్ తేజ్ ను చూస్తే చిరంజీవి వర్ధమాన నటునిగా ఉన్న సమయంలోని సినిమాలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు, నటనలోనూ, డాన్సుల్లోనూ మేనమామను గుర్తుకు తెస్తుంటాడు సాయిధరమ్ తేజ్. ఆయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ఇటీవలే జనం ముందు నిలచింది. ఈ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందే సాయిధరమ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ అపోలో…