Sukumar: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తిని మైంటైన్ చేస్తే చాలు ఏ థ్రిల్లర్ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. విరూపాక్ష ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొత్తగానే కాబట్టి ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్…
సాయిధరమ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'విరూపాక్ష' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ లభించిందని, ఆ విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్!
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావుతో పోరాడి బయటపడ్డాడు. ఆ తరువాత ఆ ఘటన నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టినా.. ఎంతో ఓర్పుతో కోలుకొని దైర్యంగా నిలబడ్డాడు.
Sai Dharam Tej: భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు.
'విరూపాక్ష' మూవీ ట్రైలర్ చూస్తుంటే... భారీ ఓపెనింగ్స్ ఖాయమనిస్తోందని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాను నైజాంలో తానే పంపిణీ చేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు.
Sai Dharam Tej: జీవితం చాలా చిన్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఆ ప్రమాదాల నుంచి బయటపడినవారికే జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. అటువంటి ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్.