హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2015 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే ‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు…