ఏప్రిల్ 22న( ఇవాళ ) 22వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్టేడియంలో ఉన్న 33 వేల మంది 33 వేల మంది టెండూల్కర్ ఫేస్ మాస్కులతో కనిపించబోతున్నారు. అంటే గ్రౌండ్ లో ప్రతీ సీటులోనూ సచిన్ టెండూల్కరే ఉంటాడు.
సచిన్ కి ఓవర్ల మధ్యలో మాట్లాడటం అలవాటు.. అది ఆయనకి స్ట్రైస్ రిలీఫ్ ని ఇస్తుంది. సచిన్ టెండూల్కర్ చాలా చెబుతున్నాడు కానీ నేనేమీ మాట్లాడకుండా వింటూ పాటలు పాడుకుంటూ ఉన్నా.. ఇలా ఓ మూడు ఓవర్లు సాగింది. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ కి కోపం వచ్చేసింది.. చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని కోపంతో తన బ్యాటుతో కొట్టాడు అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
సీఎస్కే మ్యాచ్ కు ముందు అర్జున్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ముంబై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
Today Business Headlines 07-04-23: ‘సచిన్’కి తనిష్క్ కానుక: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.
సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టాడు.. విరాట్ కోహ్లీ వంద కాదు.. 110 సెంచరీలు కొడతాడు.. కెప్టెన్సీ ప్రెషర్ లేకపోతే అతనిలో ఉన్న దెయ్యం బయటికి వస్తుంది.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం.
India vs Pakistan: సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై ఆడాడు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ పై శివతాండమే చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ స్కోర్ సాధించి, భారత్ ను ఓడిద్దాం అని అనుకున్న పాకిస్తాన్…