Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Rural India

Rural India News

    • UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
      #జాతీయం

      UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!

      ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
    • Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
      #జాతీయం

      Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..

      దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. సమాజ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలే గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని చెప్పుకొచ్చారు.
    • Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి
      #తెలంగాణ

      Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి

      Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కథనం ప్రకారం, మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్‌ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్‌ గతంలో ఆన్‌లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ…
    • CAG on Viksit Bharat: గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్‌ భారత్‌ సాధ్యం కాదు..
      #జాతీయం

      CAG on Viksit Bharat: గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్‌ భారత్‌ సాధ్యం కాదు..

      CAG on Viksit Bharat: భారతదేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్‌ భారత్‌ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్) గిరీశ్‌ చంద్ర ముర్ము తెలిపారు.
    • ASER report: ఇంగ్లీష్ రావట్లేదు, లెక్కలు చేయలేకపోతున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి..
      #జాతీయం

      ASER report: ఇంగ్లీష్ రావట్లేదు, లెక్కలు చేయలేకపోతున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి..

      ASER report: గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 'బియాండ్ బేసిక్స్' సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి.
    • Smartphones:  ప్ర‌పంచానికి స్మార్ట్‌ఫోన్ రాజ‌ధానిగా మార‌నున్న భార‌త్‌…
      #టెక్నాలజీ

      Smartphones: ప్ర‌పంచానికి స్మార్ట్‌ఫోన్ రాజ‌ధానిగా మార‌నున్న భార‌త్‌…

      టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత స్మార్ట్ ఫోన్ల వాడ‌కం పెరిగిపోయింది. డిజిట‌లైజేష‌న్ వినియోగంలోకి రావ‌డంతో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో స్మార్ట్ ఫోన్ల‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన మొబైల్ ఫోన్లు ఇప్పుడు ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌కు విస్త‌రించాయి. గ్లోబ‌లైజేష‌న్ కార‌ణంగా ప్రపంచంలో త‌యారైన కొత్త‌కొత్త మోడళ్లు దేశానికి దిగుమ‌తి అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ మొబైల్ ఫోన్లు చాలా త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి రావ‌డంతో వినియోగం పెరిగిపోయింది. Read: Revanth Reddy : కోట్లాడిన వాళ్లకే బీ…
    • ఓవ‌ర్‌లోడ్‌పై ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌… రూర‌ల్ ఇండియాపై ప్ర‌త్యేక దృష్టి…
      #బిజినెస్‌

      ఓవ‌ర్‌లోడ్‌పై ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌… రూర‌ల్ ఇండియాపై ప్ర‌త్యేక దృష్టి…

      వ్యాపార‌రంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మ‌హీంద్రా ఇప్పుడు రూర‌ల్ ఇండియాపై దృష్టి సారించారు. రూర‌ల్ ఇండియాలో రైతులు పండించిన పంట‌ను చిన్న చిన్న వాహ‌నాల‌పై ఓవ‌ర్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. డిమాండ్ ఉన్న వాహ‌నాల్లో పంట‌ను పెద్ద ఎత్తున ఓవ‌ర్ లోడ్ చేసుకొని వెళ్తుంటార‌ని, ఓవ‌ర్ లోడ్ కార‌ణంగా ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు. రూర‌ల్ ఇండియాలో డిమాండ్ ఉన్న వాహ‌నాలను ఓవ‌ర్ లోడ్‌కు త‌గిన విధంగా మార్పులు చేయాల‌ని, డిజైన్…
    • గ్రామాల్లో కోవిడ్ క‌ల్లోలం.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు
      #Top Story

      గ్రామాల్లో కోవిడ్ క‌ల్లోలం.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

      క‌రోనా వైర‌స్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వెలుగు చూడ‌గా… సెకండ్‌వేవ్‌లో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్య‌లో కోవిడ్ కేసులు వెలుగు చూడ‌డం స‌వాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన కేంద్ర ప్ర‌భుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుద‌ల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా క‌రోనా విస్త‌రిస్తోండ‌గా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…
    • గ్రామీణ భార‌తంలోనే సెకండ్‌వేవ్ ఎక్కువ‌.. ఇలా చేయండి-ప్ర‌ధాని మోడీ
      #జాతీయం

      గ్రామీణ భార‌తంలోనే సెకండ్‌వేవ్ ఎక్కువ‌.. ఇలా చేయండి-ప్ర‌ధాని మోడీ

      క‌రోనా సెకండ్‌వేవ్ భార‌త్‌లో క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. కేసులు ఇవాళ కాస్త త‌గ్గినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఇంకా 3 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంది.. రిక‌వ‌రీ కేసులుపెరిగినా.. మృతుల సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతూనే ఉంది.. ఇక‌, క‌రోనా కేసులు, చికిత్స‌, వ్యాక్సినేష‌న్‌పై వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ కీల‌క సూచ‌న‌లు చేశారు.. క‌రోనా క‌ట్ట‌డిపై స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న‌.. వారానికి 50 ల‌క్ష‌ల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల నుంచి 1.3 కోట్ల టెస్టులు చేస్తున్నామ‌ని…

తాజావార్తలు

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్

  • Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!

  • Raashii Khanna: పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశా

  • Vetrimaran : రియలిస్టిక్ సినిమాలకు బ్రాండ్ డైరెక్టర్ వెట్రిమారన్

  • Oscars: ఆస్కార్ ముచ్చట్లు.. 3.8 కేజీల బరువు.. 500 కోట్ల ఖర్చు! ఆస్కార్ వెనకున్న క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions