UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో షాకింగ్ ఘటన
- తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త
- పంచాయితీ పెద్దల ముందు ప్రియుడికి అప్పజెప్పాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
READ MORE: Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తెకు దాదాపు 17 సంవత్సరాలు. అయినా.. ఆ మహిళ తన భర్త యొక్క మామ కొడుకుకుతో ప్రేమ వ్యవహారం ప్రారంభించింది. ఆ వ్యక్తికి కూడా పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. తన భార్య వ్యవహారం గురించి ఆ భర్తకు తెలిసింది. చాలాసార్లు తన భార్యకు ఆ వ్యక్తి సర్ది చెప్పాడు. తమకు వయసు కొచ్చిన పిల్లలు ఉన్నారని, ఇలా వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం సరికాదని వారించాడు. అయినా.. ఆ మహిళ అస్సలు వినలేదు.
READ MORE: China: వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్.. దేనికి సంకేతాలు!
దీంతో విసిగి పోయిన ఆ వ్యక్తి.. తన భార్య, ఆమె ప్రియుడిని పంచాయితీకి పిలిపించాడు. అక్కడ కూడా ఆ ప్రేమ జంట ఎవ్వరి మాట వినలేదు. చేసేదేమి లేక నిస్సహాయ స్థితిలో ఆ భర్త, తన భార్యకు ప్రియుడికి అప్పగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవించమని కోరాడు. మరోవైపు, ఆ మహిళ తన భర్త పెళ్లైనప్పటి నుంచి తనను అనుమానిస్తూ, కొడుతున్నాడని భార్య చెబుతోంది. ఈ అంశంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని SHO మహేష్ చంద్ర అన్నారు. ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?