ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు కన్నుమూశారు. వర్మలోని ప్రతిభను గుర్తించి ఆయన్ని సినిమా రంగంలో ప్రోత్సహించిన వారిలో మురళీ రాజు ప్రథములు. ఆయన తనయుడు మధు మంతెన ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు.
మంత్రి కేటీఆర్ సార్ మీకు ఒక విన్నపం హైదరాబాద్ మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేలకుక్కలని మేయర్ ఇంట్లో వదిలేయాలని కోరారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళి, ఇటివలే వరల్డ్స్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ‘జేమ్స్ కామరూన్’ని కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆఫ్టర్ పార్టీ ఈవెంట్ లో ఈ అపూర్వ కలయిక జరగింది. ఈ సమయంలో రాజమౌళికి జేమ్స్ హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో ట్వీట్స్ వేశాడు. “దాదా సాహెబ్…
Nagababu:ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ)పై ఓ రేంట్లో ఫైర్ అయ్యారు మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ప్యాకేజీ మీ అమ్మమొగుడిచ్చారా..? అని కొడాలి స్టైల్లో అడుగుతున్నానన్నారు.. కానీ, అలా అనను.. సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే మాకు ప్యాకేజీ…
ntv-top-headlines-at-9-pm-13.12.2022, NTV Top Headlines, 9PM Headlines, Harish rao, CM jagan, Draupadi Murmu, India vs China, Cisco, TTD, Balakrishna, RGV
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ఎడిటర్ అండ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన ఎన్. శ్రీనివాసన్ 'ఎంతవారు గాని' పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ ను అడవి శేష్ విడుదల చేశారు.
RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు.
రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి.. అయన తాగి ట్వీట్స్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్