Milk Abhishekam to Revanth Reddy and Rahul Gandhi: తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫలితాలు వెలువరించిన విధంగా ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా టిఆర్ఎస్ పార్టీ 33 స్థానాలలో లీడింగ్ లో ఉంది. బిజెపి ఏడు స్థానాల్లో, సిపిఐ ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉంది.…
Revanth Reddy Leading in Kodangal and kamareddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడంగల్ స్థానంతో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాలలోనూ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటివరకు అందిన…
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ముగిశాయి. ఇవాళ పోలింగ్కు తెర పడింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా వచ్చేశాయి. అన్నింటిలో కాంగ్రెస్దే హవా అన్నట్టుగా ఉంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది. కేసీఆర్ అక్రమ సంపాదనతో ఎన్నికలను ప్రభావితం చేసి శాశ్వతంగా అధికారంలో కొనసాగుతానని అనుకున్నారు. కానీ తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుంది. దీన్ని మరోసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. Also Read: KTR:…
తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు కలిశారు. సైలెంట్ పీరియడ్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాయిలేట్ చేశారని కంప్లయింట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.. సైలెంట్ పీరియడ్ లో రాజకీయ నాయకులు మాట్లాడొద్దని చట్టం ఉంది.
Telangana Elections: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ ఎదుటే ధర్నాకు దిగారు. పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పలు కంప్లైంట్స్ వచ్చాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. డీఈఓ రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేస్తారు.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వివాదంపై సీఈఓ చర్యలు తీసుకోవాలి అని కోరారు. కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు..
Telangana Top leaders to cast their votes in these polling stations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొద్దీ గంటలు మాత్రమే మిగిలి ఉంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో సినీ హీరోలు ఎవెరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు చూశారు కదా ఇప్పుడు నేతలు ఎక్కడెక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి…
Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు నేడు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు.