రేయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేనళ్లుడు సాయి దుర్గ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ సినిమాతో వరుస హిట్స్ కొట్టి సుప్రీమ్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు సాయి. విరూపాక్ష వంటి సినిమాతో కెరీస్ బిగ్గెస్ హిట్ అందుకున్న సాయి ప్రస్తుతం రోహిత్ కేపీ డైరెక్షన్ లో సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్…
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు దేవకట్టా ప్రత్యేకమైనా గుర్తింపు సంపాదించుకున్నారు.దేవ కట్ట వెన్నెల సినిమా తో సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాడు. వెన్నెల సినిమా మంచి విజయం సాధించింది..వెన్నెల సినిమా తరువాత ఈయన హీరో శర్వానంద్, సాయికుమార్ కాంబినేషన్ లో ప్రస్థానం అనే సినిమాను తెరకెక్కించాడు.ప్రస్థానం సినిమా అద్భుతమైన విజయం సాధించింది.ఈ సినిమా లో నటుడు సాయికుమార్ చెప్పే డైలాగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.ప్రస్థానం సినిమా తో ఆయనకి చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి.ఈ సినిమా…
SDT15 ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. “రిపబ్లిక్” సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకొని తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఓ స్పెషల్ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చాడు. అంతేకాదు మెగా అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చాడు. గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని మాదాపూర్ లో బైక్ స్కిడ్ అయ్యి, యాక్సిడెంట్ జరగగా, సాయి తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ తాజా ఫోటోలను షేర్ చేస్తూ తేజ్ “మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఏదైనా మార్చవచ్చు” అనే క్యాప్షన్ ను రాసుకొచ్చాడు. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫొటోలతోనే సరిపెట్టేస్తున్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకు కన్పించి చాలా రోజులే అవుతోంది. యాక్సిడెంట్ తరువాత తేజ్ అస్సలు బయట కన్పించట్లేదు. కానీ…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్… ఇటీవల కాలంలో వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా “ట్రస్ట్ ది ప్రాసెస్… అప్నా టైమ్ ఆగయా” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. యాక్సిడెంట్ తరువాత కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ చివరగా “రిపబ్లిక్” సినిమాలో కన్పించారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ఆ తరువాత బయట…
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్…
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూస్తున్నారు. ”రిపబ్లిక్’ ఓ మూవీ…
ప్రముఖ దర్శకుడు దేవాకట్టా సోషల్ మీడియాలో నెటిజన్ తో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో తాజాగా ఓ నెటిజన్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్… ఎందుకో గానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు. వస్తే చూడరు. అదే తమిళో, మళయాళమో అయితే…
సాయితేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి కానుకగా, అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. దేవ కట్టా దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ సినిమా విమర్శకులు, మేధావుల ప్రశంసలు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడంలో న్యాయస్థానాల పాత్ర ఎంతో ఉందని ఈ సినిమా ద్వారా దేవ కట్టా తెలిపారు. రాజకీయ నాయకుల కనుసన్నలలో ప్రభుత్వ అధికారులు మసలినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదనే విషయాన్ని నిర్మొహమాటంగా చూపారు. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని ఓ యువ…