RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా రెండవ రోజు నేల చూపు చూస్తోంది. షేర్ల పతనం స్వల్పంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా 10 నిమిషాల్లో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి 13 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది.
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ ఏజీఎం సమావేశంలో భవిష్యత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 96 శాతం పట్టణాల్లో జనాభాకు జియో 5జీ అందుబాటులో ఉందని.