బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక గాథ ‘రామాయణ’ గురించి, ప్రతిరోజూ ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో తారాగణం విషయంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా రావణుడి తమ్ముడు ‘విభీషణుడి’ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నారని గత కొన్నాళ్లుగా గట్టి ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్వయంగా స్పందిస్తూ అసలు…
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్ వండర్లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. ఏంటి అంటే.. Also Read : Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్కు ముహూర్తం…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో బాలీవుడ్ ‘రామాయణం’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణాన్ని’ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ సిద్ధమయ్యారు. సుమారు రూ. 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో (రెండు భాగాలకు కలిపి) రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా…
పవర్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రణ్బీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న ‘యానిమల్ పార్క్’ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జపాన్లో ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సందీప్ వంగా ఈ సీక్వెల్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. Also Read : Priyanka Chopra : ప్రియాంక…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం SS రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా పెట్టాడు రాజమౌళి. అటు మహేశ్ కూడా గ్లోబల్ మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేశ్ తదుపరి సినిమా ఏంటనే…
2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ…
Top Budget Movies : ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ…
రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకులకు ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ సెట్స్పై ఉన్నాయి. రామాయాణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో…
Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్…
Ramayana: బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చిత్ర…