ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మోడీ ఉల్లాసంగా గడిపారు. ఒక్కొక్కరిని పలకరించి విశేషాలు తెలుసుకున్నారు.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి అసలు రణబీర్ కపూర్ గురించి అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనే అనుమానం మీకు తలెత్తితే అసలు విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే తాజాగా నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్త
రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. సుదీర్ఘ సన్నాహాల అనంతరం గత ఏప్రిల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017 నవంబర్లో ఇటలీలో విరుష్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్టార్ కపుల్ జనవరి 2021లో కుమార్తె వామికకు జన్మనిచ్చారు. కోహ్లీ-అనుష్కలకు 2024 ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించాడు. ప్రస్తుతం కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ “యానిమల్ “..ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలుతో విమర్శలు కూడా వచ్చాయి . విపరీతమైన హింస ,
Yash to co-produce and act in Nitesh Tiwari-Ranbir Kapoor’s Ramayana: రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరుకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఏది కచ్చితమైన రామాయణం అనేది తెలియదు, కాని ఇప్పుడు అసల�
Ranbir Kapoor, Rashmika Mandanna in New 7UP Ad 2024: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, కన్నడ సోయగం రష్మిక మందన్నాలు బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై సూపర్ హిట్ ఫెయిర్గా రణ్బీర్-రష్మిక నిలిచారు. ఈ ఇద్దరు యానిమల్ సీక్వెల్లో కూడా కనిపించబోతున్నారు. అయితే ర�
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చా�
Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన బ్యూటీ తాప్సీ. సొట్టబుగ్గలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ భామ స్టార్ హీరోలతో నటించింది కానీ, అంతగా విజయాలను అందుకోలేదు. దీంతో తాప్సీ.. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ మంచి విజయాలను