కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించి , రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘వీక్షణం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మూవీ టీం థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ ‘చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ…
Veekshanam: పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిమ్మచీకటిలో బైనాకులర్స్ నుంచి వస్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉండడం గమనించవచ్చు. ఇకపోతే., పోస్టర్ తోనే మూవీ మేకర్స్…
The Grate Indian Suicide Trailer: రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. గతేడాది తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు టైటిల్ చేంజ్ చేసి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ గా మార్చారు.
యువ కథానాయకుడు రామ్ కార్తీక్ కొత్త సినిమా 'ఔను నేనింతే' బుధవారం మొదలైంది. ఈ సినిమాతో ప్రిష హీరోయిన్ గా పరిచయం అవుతోంది. యూత్ తో పాటు పేరెంట్స్ కూ చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.
Telisinavallu Teaser: కంటెంట్ కొత్తగా ఉంది అంటే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందే ఉంటారు. కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత హెబ్బా పటేల్ మరో హిట్ ను అందుకోలేదనే చెప్పాలి.
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘తెలిసినవాళ్ళు’. సిరంజి సినిమా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. నలభై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లోని అన్ని సన్నివేశాలూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగుతాయి. అయితే చివరిలో హెబ్బా పటేల్ చెప్పే ‘నన్ను నేను చంపుకోబోతున్నాను’ అనే డైలాగ్ వ్యూవర్స్ లో ఉత్సుకతను రేకెత్తింప చేస్తోంది. హీరో రామ్ కార్తీక్…
కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన తారలుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్…
అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘పీనట్ డైమండ్’. ఈ చిత్రంతో వెంకటేష్ త్రిపర్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ బ్యానర్ లపై అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నఖశిఖముని’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.రామ్…