Rajinikanth: నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు.
Rajini’s 170th film : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి వ్యాయామం, సమతుల్య ఆహారంతో అతను తనను తాను ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
Nayantara: నయనతార ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్. ఆమె తమిళంలో శరత్కుమార్ సరసన అయ్యా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రజనీకాంత్తో చంద్రముఖి సినిమాలో నటించింది. చంద్రముఖి సినిమా ఏడాది పాటు థియేటర్లలో రన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.
Meena Daughter : బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందారు మీనా. దాదాపు 30ఏళ్లపాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. అప్పటి టాప్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున అందరితో నటించింది.
వాల్తేరు వీరయ్యతో తన అభిమాన హీరో మెగాస్టార్కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర ఆలియాస్ బాబీ. రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ని చేసింది అందుకే ఏకంగా చిరంజీవితో ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ మెగాస్టార్ని చూపించి సక్సెస్ అయ్యాడు బాబీ. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్…
Aishwarya Rai : ఇండియాలో నేడు నంబర్ వన్ కుబేరుడు అనిపించుకుంటున్న ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తన పేరిట ముంబైలోని బాంద్రాలో ఆరంభించిన కల్చరల్ సెంటర్ కు పలువురు తారలు దిగివచ్చారు.
మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించిన మీనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఇయర్స్ అయిన సంధర్భంగా… ఆమె స్నేహితులు, ఇండస్ట్రీ వర్గాలు, అభిమానుల మధ్యలో 40 ఇయర్స్ ఆఫ్ మీనా సెలెబ్రేషన్స్ చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కి రజినీకాంత్, బోణి కపూర్, రాధికా, రోజా, సంఘవి, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి, దేవయాని…
Aishwarya Rajinikanth: స్టార్ హీరో ధనుష్ భార్య, సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రాజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో పోయెస్ గార్డెన్ లో ఉన్న ఆమె ఇంటి నుంచి 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, 4 కిలోల వెండి, ఆస్తి పత్రాలు దొంగతనానికి గురయ్యాయి. ఇది ఇంటి దొంగల పనిగా పోలీసులు తేల్చారు. ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ఈశ్వరి, డ్రైవర్ వెంకటేశన్ ను పోలీసులు అరెస్ట్…