ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు.…
పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సరైన హిట్టు పడటం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన తర్వాత పలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ప్రస్తుతానికి ఆయన విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డబ్బు ఒక కీలక పాత్రలో నటిస్తోంది. చార్మికౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సినిమా బద్రి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా బద్రి. 2000లో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ చెప్పిన ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి అన్నటువంటి డైలాగ్స్ యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్…
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరో అయినప్పటికి విలన్గా కూడా అదరగొడుతున్నాడు. చివరగా ‘మహారాజా’ తో తన 50వ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. ప్రజంట్ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో రెండు-మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రకరకాల…
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు .. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక స్టార్ హీరోకు ఒక్కప్పుడు స్టార్ డమ్ వచ్చింది పూరి వల్ల. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్,రవితేజ.. వంటి స్టార్స్ అందరి కెరీర్ ని తన సినిమాలతో ములుపుతిప్పాడు. కానీ ప్రజంట్ ఆయని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవిచూసిన పూరీ…
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రజంట్ తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పూరి.. విజయ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరి తో రాబోతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పై కోలివుడ్ ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటీ అంటూ విజయ్ అభిమానులు వాపోతున్నారు.…
టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్ ను మలుపు తిప్పిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. స్టార్ కిడ్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే అది పూరికి మాత్రమే సాధ్యం. రామ్ చరణ్ని ఇంటడ్యూస్ చేసింది కూడా దర్శకుడు పూరినే అలాంటిది ప్రజంట్ ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. తెలుగు హీరోలు కనీసం పట్టించుకోవడం లేదు. చివరగ లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పూరి తిరిగి ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. గత దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే. తర్వాత తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనతో పని చేయడానికి తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన ఇటీవల విజయ్ సేతుపతి తో సినిమాను ఓకే చేయించుకున్నాడు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్…
తమిళ సూపర్స్టార్ విజయ్ సేతుపతి మరియు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఒక కొత్త సినిమా చేయనున్నారు. ఈ విషయమై నిన్న, మార్చి 30, 2025న ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ గురించి కేవలం పుకార్లు మాత్రమే వినిపిస్తూ వచ్చాయి. అయితే, ఉగాది రోజున పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ, చార్మి కౌర్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ చిత్రం…
Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు తన తర్వాత సినిమాను ప్రకటించారు. తెలుగు హీరోలతో కాకుండా మొదటిసారి తమిళ హీరోతో మూవీ చేయబోతున్నారు. అందరూ ఊహించినట్టుగానే విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు ఉగాది పండుగ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్, చార్మీ దిగిన ఫొటోలను పోస్టు చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ కావడంతో పూరీ ఫ్యాన్స్…