తన ‘చోర్ బజార్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆకాశ్ పూరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా.. నెపోటిజంపై సుదీర్ఘంగా ప్రసంగించాడు. తనపై కూడా నెపోటిజం కామెంట్స్ వచ్చాయని తెలిపిన ఆకాశ్.. బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ట్యాలెంట్ నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని, తానూ అదే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. తాను చిటికేస్తే కోరుకున్నవన్నీ తన ముందు వాలుతాయని, తన తండ్రి ఏం అడిగినా ఇచ్చేంత సౌకర్యం తనకుందని, కానీ తాను మాత్రం తన కాళ్లపై నిలబడాలనుకుంటున్నానని, అందుకే కష్టపడుతున్నానని అన్నాడు.…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన ‘చోర్ బజార్’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ మహరాజా రవితేజ. ఈ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే కావడం విశేషం. ఆయన తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్…
పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – డైనమిక్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ కాంబోతో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ రిలీజ్ కాకుండానే వారి సెకండ్ ఫిల్మ్ ‘జేజీఎం’ (జన గణ మన) రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శనివారం ప్రారంభమైన ఈ సినిమాలో ఫారిన్ టెక్నికల్ క్రూ కూడా వర్క్ చేస్తోంది. తొలి రోజునే హీరోయిన్ పూజా హెగ్డే సైతం షూటింగ్ లో పాల్గొంది. పూజా ఆన్ బోర్డింగ్ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి, దర్శకుడు…
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. విజయాలు, అపజయాలు అనేది పక్కన పెడితే.. పాన్ ఇండియా సినిమాల్లో అమ్మడు మెరుపులు మాత్రం మాములుగా ఉండడం లేదు. ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పూజా ఇటీవల ‘ఎఫ్3’ లో స్పెషల్ సాంగ్ లో కనిపించి కుర్రకారును గిలిగింతలు పెట్టింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను పట్టేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్…
భారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్లో పూజా హెగ్డే ఒకరు. ఏ ముహూర్తాన ‘డీజే’ చిత్రానికి సంతకం చేసిందో ఏమో గానీ, అప్పట్నుంచి ఈమె దశ పూర్తిగా తిరిగిపోయింది. వరుజగా క్రేజీ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే ఈ భామ పాన్ ఇండియా కథానాయికగా ఎదిగిపోయింది. అందుకే, క్రేజీ ప్రాజెక్టులకు ముందుగా ఈమెనే కన్సిడర్ చేస్తున్నారు. రీసెంట్గా హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసినా సరే, క్రేజ్ మాత్రం తగ్గకపోవడంతో ఈమెకి ఇప్పటికీ భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.…
మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే చిత్రబృందం హైదరాబాద్లోని యూసుఫ్గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కి పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహేశ్కి అత్యంత సన్నిహితుడైన మెహర్ రమేశ్ కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేశ్ని ద బెస్ట్ వేలో పూరీ…
Puri Jagannadh and Charmme ఇద్దరూ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్లో సందడి చేశారు. ’83’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ”…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్…
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పామ్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకూండా భారీ అంచనాలను రేకెత్తించేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగాయని టాక్ నడుస్తోంది. లైగర్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి…