ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం నడుస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వుకోడానికి, మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. మరికొన్ని అయితే జంతువుల యొక్క సంబంధించిన వైరల్ వీడియోలు కూడా వైరల్ గా మారుతుంటాయి. అప్ప
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ తన ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేశాడు.
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో ట్విస్ట్ బయటపడింది. నగలకోసం మహిళ హత్య జరిగిందని తెలుస్తోంది. భక్తురాలిని హత్య చేసిన పూజారి అని తేలడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పూజారి మ�
అత్యాశ.. మనిషిని ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. కొంతమంది చెప్పే మాయమాటలు విని, డబ్బు కోసం అత్యాశపడితే చివరికి జైలే గతి.. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయమైన మరో వ్యక్తి మాటలు నమ్మి, అత్యాశకు పోయి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్య