సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ కానున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. ఇప్పటికే ఈ వేడుక మహేష్ ఫ్యాన్స్ తో జనసందోహంగా మారింది. ఇక తాజాగా మహేష్ బాబు ఈ వేడుకకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు…
మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘సర్కారువారి పాట’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యాసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. వేలాదిమంది అభిమానుల మధ్య ఈ వేడుక అట్టహాసంగా మొదలయ్యింది.…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా ఎలా తీసినా ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్కా. అందుకోసమే మేకర్స్.. తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెద్ద పెద్ద స్టార్ లను గెస్టులుగా పిలుస్తారు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం వారి సపోర్ట్ ను ఆ సినిమాకు అందిస్తారు. ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’…
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఇప్పటికే మహేష్ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే దాని కంటే ముందే.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి అఫిషీయల్ అనౌన్మ్సెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. మే 7న ఈ ఈవెంట్ డేట్ను లాక్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలుకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు మేకర్స్. ఇప్పటికే చిత్ర బృందం…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు వివాదంలో చిక్కున్న విషయం విదితమే.. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే.. అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్తా మరో గొడవకి కారణమైంది. ఇక ఈ రెండు వివాదాలపై విశ్వక్ నోరు విప్పాడు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే తన ధ్యేయమని, వారు బాధపడే పనులు ఎప్పటికి చేయనని చెప్పుకొచ్చాడు. తాను పడిన కష్టాలను, ఎదుర్కొంటున్న…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది…