Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇక ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మేడ్చల్ జిల్లా పీర్జాది గూడలో సందడి చేసింది.
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి. ఇక చాలా సినిమాల తరువాత అఖండ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందని, ప్రతి సినిమాలో ప్రగ్యా కనిపిస్తుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. అఖండ గతేడాది రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ప్రగ్యా మరో ప్రాజెక్ట్ పై…
ప్రస్తుతం స్టార్లు ఒకపక్క సినిమాలతో.. మరోపక్క యాడ్స్ తో రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇక ఇవే కాకుండా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల చాలామంది హీరోయిన్లు ఆల్కహాల్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ఆల్కహాల్ కంపెనీస్ హీరోయిన్లను ఎంచుకొని వారితో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత కూడా విస్కీ లోని కొత్త బ్రాండ్ ప్రమోట్ చేసిన సంగతి విదితమే. ఇక…
నందమూరి బాలకృష్ణ “అఖండ” మూవీ 2021 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో చేసినంత సందడిని మరే ఇతర సినిమాలు చేయలేకపోయాయి. ఇక దేశంలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా “అఖండ” మోత గట్టిగానే మోగింది. ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ తమన్…
సీనియర్ హీరో మోహన్ బాబు ట్రోలింగ్ పై మండిపడ్డారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది. Read Also : Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా…