ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో…
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో రేపు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి జగన్ ని కలిసిన చిరు టిక్కెట్ రేట్స్ ఇష్యూపై మాట్లాడిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయమై సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఇందులో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ‘సలార్’లో తాను నటించట్లేదని సదరు యంగ్ బ్యూటీ తాజాగా స్పష్టం చేసింది. విషయంలోకి వెళ్తే… Read Also : “RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ…
ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా సులభంగా, వేగంగా సినిమాలు చేస్తాడు అని పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే ఒక సబ్జెక్టు ప్రభాస్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ గత సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్త రొమాన్స్ పాళ్ళు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ల లైనప్ లతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లలో ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్…
యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. అయితే ఇప్పుడు చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేయడానికి సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఈ చిత్రం కోసం క్రిస్ప్ రన్ టైమ్ను లాక్ చేసారు. ఈ సినిమా రన్టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉందని సమాచారం. రాధేశ్యామ్’…
కరోనా మూడోవేవ్ మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. పరిస్థితులు అన్ని చోట్లా చక్కబడుతుండటంతో సాధారణ వాతావరణం నెలకొననుంది. దీంతో వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ వరుసగా విడుదలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించగా ఈ రోజు ‘రాధే శ్యామ్’ను కూడా మార్చి 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే డిసి కామిక్ సూపర్ హీరో ‘బ్యాట్ మేన్’ సినిమను మార్చి 4న యుఎస్…
ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసింది సినిమా యూనిట్. వాస్తవానికి అనేక సార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా గతంలో ప్రకటించారు. కానీ కరోనా మూడవ దశలో భారీగా కేసులు నమోదవుతున్న కారణంగా మిగతా పెద్ద సినిమాల లాగానే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త…
ముందుగా అనుకున్నట్టుగానే కరోనా మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ తప్పేలా కన్పించటం లేదు. మరో భారీ క్లాష్ కు సౌత్ ఇండస్ట్రీ రెడీ కాబోతోందా ? అనే అవుననే అన్పిస్తోంది. ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీ నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య OTT సినిమాలు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “ఎతర్క్కుం తునింధవన్”తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్…