Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Poland

Poland News

    • LIVE : ఉక్రెయిన్ లో భారతీయులకు రక్షణ లేనట్టేనా..?
      #అంతర్జాతీయం

      LIVE : ఉక్రెయిన్ లో భారతీయులకు రక్షణ లేనట్టేనా..?

      ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.
    • Shocking:  పోలెండ్ బోర్డ‌ర్‌లో పోలీసుల అరాచ‌కం… విద్యార్థుల‌ను కాళ్ల‌తో త‌న్నుతూ…
      #అంతర్జాతీయం

      Shocking: పోలెండ్ బోర్డ‌ర్‌లో పోలీసుల అరాచ‌కం… విద్యార్థుల‌ను కాళ్ల‌తో త‌న్నుతూ…

      ఉక్రెయిన్‌లో యుద్ధం జ‌రుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆ దేశం నుంచి ఎలాగోలా త‌ప్పించుకొని బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఉక్రెయిన్‌కు స‌మీపంలో ఉన్న పోలెండ్ బోర్డ‌ర్‌కు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలెండ్ బోర్డ‌ర్‌లోకి వ‌చ్చే వారికి ఎలాంటి వీసాలు అవ‌స‌రం లేద‌ని, డైరెక్ట్‌గా ర‌ష్యా నుంచి ఉక్రెయిన్‌లోకి రావొచ్చ‌ని స్ప‌ష్టం అధికారులు స్ప‌ష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులు పోలెండ్ బోర్డ‌ర్‌కు చేరుకుంటున్నారు. అయితే, పోలెండ్ బోర్డ్‌ర్‌కు చేరుకున్న విద్యార్థుల‌ను అక్క‌డి బోర్డర్‌లో సైనికులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. విదేశీ…
    • Bandi Sanjay Virtual Meet:విద్యార్ధుల తల్లిదండ్రులకు భరోసా
      #ఆంధ్రప్రదేశ్

      Bandi Sanjay Virtual Meet:విద్యార్ధుల తల్లిదండ్రులకు భరోసా

      ఉక్రెయిన్‌ -రష్యా యుద్ధంతో అక్కడ వున్న విదేశీ విద్యార్ధులు, పౌరులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థులకు తల్లిదండ్రులకు వర్చవల్ గా ధైర్యం, జాగ్రత్తలు చెబుతూ భారత దేశానికీ మరింత వేగంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ . ప్రోగ్రాంలో నిర్వాహకులు, ముఖ్య నాయకులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, ఎంపీ జీవీల్ నరసింహారావు, బీజేపీ…
    • Ukraine Crisis:  న‌డుచుకుంటూ పోలెండ్ స‌రిహ‌ద్దుల‌కు భార‌తీయ విద్యార్థులు..
      #అంతర్జాతీయం

      Ukraine Crisis: న‌డుచుకుంటూ పోలెండ్ స‌రిహ‌ద్దుల‌కు భార‌తీయ విద్యార్థులు..

      ఉక్రెయిన్ లో ప‌రిస్థితులు దిగ‌జారుతున్నాయి. ర‌ష్య‌న్ ద‌ళాలు ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్న నేప‌థ్యంలో భార‌తీయ విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్య‌లో భార‌తీయ విద్యార్థులు మెడిసిన్ తో పాటు వివిధ కోర్సులను అభ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌డెన్‌గా యుద్ధం రావ‌డంతో యూనివ‌ర్శిటీల నుంచి విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. భార‌తీయ విద్యార్థుల‌ను సొంత దేశానికి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ది. Read: CM Jagan : ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోంది ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్ని…
    • Ukraine Crisis:   పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు… పోలెండ్ కు మ‌రో 3 వేల మంది సైనికులు
      #అంతర్జాతీయం

      Ukraine Crisis: పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు… పోలెండ్ కు మ‌రో 3 వేల మంది సైనికులు

      ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహ‌ద్దుల్లో ర‌ష్యా ద‌ళాలు పెద్ద సంఖ్య‌లో సైన్యాన్ని మోహ‌రించింది. లైవ్ వార్ డ్రిల్స్‌ను చేస్తున్న‌ది. అమెరికా సైతం ఇప్ప‌టికే 1700 మంది సైన్యాన్ని పోలెండ్‌కు పంపింది. జ‌ర్మ‌నీలో ఉన్న మ‌రో వెయ్యిమంది సైన్యం పోలెండ్‌కు ప‌య‌న‌య్యారు. దీంతో పాటు, మ‌రో 3 వేల మంది సైన్యాన్ని పోలెండ్ పంపేందుకు అమెరికా స‌న్నాహాలు చేస్తున్న‌ది. అయితే, అనుకోని విధంగా ఏదైనా యుద్ధం సంభ‌విస్తే ర‌ష్యాతో నేరుగా త‌ల‌ప‌డ‌కుండా నాటో…
    • వరల్డ్ రికార్డ్: 7 గంటల్లో 900 మందితో శృంగారం చేసిన మహిళ
      #అంతర్జాతీయం

      వరల్డ్ రికార్డ్: 7 గంటల్లో 900 మందితో శృంగారం చేసిన మహిళ

      ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిఒక్కరికి ఒక కల ఉంటుంది.. ఆ కలను నిజం చేసుకోవడానికే అందరు తాపత్రయపడతారు. అందరి కలలు నిజం అవ్వాలని లేదు.. ఇంకొన్ని కలలు నిజం కావాలంటే కొద్దిగా కష్టపడితే చాలు.. అయితే ప్రపంచములో కనివిని ఎరుగని వింతలు.. విచిత్రాలు ఉన్నట్టే .. చాలామందికి వింత కలలు కూడా ఉంటాయి.. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కల కూడా అలాంటిదే.. ఆ కళను ఆమె నిజం చేసుకొని ప్రపంచ రికార్డ్ ని సాధించింది.…
    • రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇదే అస‌లైన హీరో…
      #Top Story

      రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇదే అస‌లైన హీరో…

      మొద‌టి ప్ర‌పంచ యుద్ధం కంటే రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఎక్కువ మంది మృతి చెందారు. అప్పుడ‌ప్పుడే ప్ర‌పంచం అడ్వాన్డ్స్ వెప‌న్స్‌ను త‌యారు చేసుకుంటున్న‌ది.  ఆ యుద్ధంలో త‌యారు చేసిన వెప‌న్స్‌ను వినియోగించారు.  పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  ఇక‌, రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో పోలెండ్ సైన్యానికి వ‌జ్‌టెక్ అనే ఎలుగుబంటి స‌హాయం చేసింది. యుద్ధ సామాగ్రితో కూడిన పెద్ద పెద్ద పెట్టెల‌ను మోసుకుంటూ కొండ‌ల‌ను దాటింది.  సైనికుల‌కు కావాల్సిన స‌హాయాన్ని చేసింది ఈ వ‌జ్‌టెక్…
    • వైర‌ల్‌:  పసిపాప కోసం ఒలింపిక్ మెడల్ వేలం…
      #Top Story

      వైర‌ల్‌: పసిపాప కోసం ఒలింపిక్ మెడల్ వేలం…

      ఇటీవ‌ల టోక్యో ఒలింపిక్స్‌లో ఆ మ‌హిళ జావెలింగ్ త్రో విభాగంలో ర‌జ‌త ప‌త‌కం సాధించింది.  ప‌త‌కం తీసుకొని ఆనందంతో తిరిగి పోలెండ్ వెళ్లిన ఆ మ‌హిళా అథ్లెట్ ముందు ఓ స‌మ‌స్య క‌నిపించింది.  ఓ చిన్నారి ఆరుదైన గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా తెలిసింది.  ఆ చిన్నారి వైద్యంకు అయ్యేంత డబ్బు త‌న‌వ‌ద్ద‌లేదు.  వెంట‌నే తాను గెలుచుకున్న ఒలింపిక్ మెడ‌ల్‌ను వేలానికి ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఆ విష‌యాన్ని ఫేస్‌బుక్ ద్వారా ప్ర‌పంచానికి తెలియ‌జేసింది.  ఆ అథ్లెట్ తీసుకున్న…
    • భార‌త ప్ర‌యాణికుల‌పై మ‌రో దేశం కీల‌క నిర్ణ‌యం…
      #అంతర్జాతీయం

      భార‌త ప్ర‌యాణికుల‌పై మ‌రో దేశం కీల‌క నిర్ణ‌యం…

      ఇండియాలో రోజురోజుకు క‌రోనా కేసులు ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్నాయి.  మ‌ర‌ణాల సంఖ్య వేల‌ల్లో ఉంటోంది.  దీంతో ఇండియా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధించాయి.  ఈ జాబితాలో పోలెండ్ కూడా చేరిపోయింది.  ఇండియా నుంచి పోలెండ్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క్వారంటైన్ ను త‌ప్ప‌నిస‌రి చేసింది.  14 రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల‌ని పోలెండ్ ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఇటీవ‌లే పోలెండ్ దౌత్య‌వేత్త‌ల కుటుంబం ఇండియా నుంచి పోలెండ్‌కు చేరుకుంది.  పోలెండ్‌కు చేరుకున్న దౌత్య‌వేత్త‌ల కుటుంబానికి…
    ←123

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions