రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే అసలైన హీరో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎక్కువ మంది మృతి చెందారు. అప్పుడప్పుడే ప్రపంచం అడ్వాన్డ్స్ వెపన్స్ను తయారు చేసుకుంటున్నది. ఆ యుద్ధంలో తయారు చేసిన వెపన్స్ను వినియోగించారు. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇక, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలెండ్ సైన్యానికి వజ్టెక్ అనే ఎలుగుబంటి సహాయం చేసింది. యుద్ధ సామాగ్రితో కూడిన పెద్ద పెద్ద పెట్టెలను మోసుకుంటూ కొండలను దాటింది. సైనికులకు కావాల్సిన సహాయాన్ని చేసింది ఈ వజ్టెక్ అనె ఎలుగుబంటి. ఈ వజ్టెక్ చేసే పనులు చూసి బ్రిటిష్ సైనికులు షాక్ అయ్యారట. పోలెండ్ సైన్యం ఇరాన్ మీదుగా వస్తున్న సమయంలో తల్లిని కోల్పోయిన పిల్ల ఎలుగుబంటి పిల్లను శరణార్ధులు పోలెండ్ సైన్యానికి అప్పగించారు. అప్పటి నుంచి ఆ ఎలుగుబంటి పోలెండ్ సైనికులతో కలిసిపోయింది. వారితో పాటే జీవనం సాగించింది. యుద్ధంలో ఉన్న సైనికులతో పాటుగా బరువైన బాక్సులను మోస్తూ వారికి సహకారం అందించింది. ఎన్నో సేవలు చేసిన వజ్టెక్ ఎలుగుబంటికి పోలెండ్ తో పాటుగా బ్రిటన్లో అనేక ప్రాంతాల్లో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశారు.
Read: మనదేశంలో టీవీ ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా?
Also Read
- Tags
- Bear
- Poland
- Second World War
- Wojtek
- WWII
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!