Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • PIC OF THE DAY FEBRUARY 05
      #ఆంధ్రప్రదేశ్

      PIC OF THE DAY FEBRUARY 05

      హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతా స్ఫూర్తి విగ్రహం కనుల పండువగా ఆవిష్కారం అయింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్‌ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు. భారతదేశ…
    • లైవ్‌: ప్ర‌ధాని మోడీ ఇక్రిశాట్ ప‌ర్య‌ట‌న‌…
      #తెలంగాణ

      లైవ్‌: ప్ర‌ధాని మోడీ ఇక్రిశాట్ ప‌ర్య‌ట‌న‌…

    • సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి దూరం
      #తెలంగాణ

      సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి దూరం

      ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్‌కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. Read Also: చలితో…
    • ప్రధానికి వెల్ కం చెప్పనున్న సీఎం కేసీఆర్
      #తెలంగాణ

      ప్రధానికి వెల్ కం చెప్పనున్న సీఎం కేసీఆర్

      ఇవాళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్‌, ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొంటారని వివరించాయి.…
    • ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్‌పై సీఎస్ కీల‌క స‌మీక్ష‌…
      #తెలంగాణ

      ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్‌పై సీఎస్ కీల‌క స‌మీక్ష‌…

      ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్న సంద‌ర్భంగా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. ప్ర‌ధాని టూర్ ఏర్పాట్ల‌లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌ను స‌క్సెస్ చేయాల‌ని స‌మీక్ష‌లో అధికారుల‌ను ఆదేశించారు. భ‌ద్ర‌త‌కోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను చేయాల‌ని, కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏర్పాట్లు జ‌ర‌గాల‌ని అన్నారు. టూర్‌లో పాల్గొనేవారి వ‌ద్ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాల‌ని అన్నారు. ఈనెల 5 వ తేదీన ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌లో…
    • సింగ‌రేణి మూత‌కు బీజేపీ కుట్ర‌..! అందుకే వేలం..
      #తెలంగాణ

      సింగ‌రేణి మూత‌కు బీజేపీ కుట్ర‌..! అందుకే వేలం..

      కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వ‌తి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని విమ‌ర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగ‌రేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోంద‌ని విమ‌ర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
    • Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
      #జాతీయం

      Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • WHO డ్యాష్ బోర్డులో కాశ్మీర్ పై వివాదం.. మోడీకి టీఎంసీ ఎంపీ లేఖ
      #అంతర్జాతీయం

      WHO డ్యాష్ బోర్డులో కాశ్మీర్ పై వివాదం.. మోడీకి టీఎంసీ ఎంపీ లేఖ

      ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
    • ప్ర‌ధానికి సీఎం జ‌గ‌న్ లేఖ‌.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?
      #ఆంధ్రప్రదేశ్

      ప్ర‌ధానికి సీఎం జ‌గ‌న్ లేఖ‌.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?

      ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన త‌ర్వాత క్ర‌మంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వ‌స్తోంది.. అఖిల భార‌త స‌ర్వీసుల (ఏఐఎస్‌) రూల్స్‌- 1954 కి కేంద్రం చేసిన సవ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌లు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మ‌ధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడికి లేఖ‌లు కూడా రాశారు.. మధ్యప్రదేశ్,…
    • ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది
      #జాతీయం

      ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది

      భారత గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. రాజ్ పథ్ పరిసరప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉగ్ర హెచ్చరికలతో భారీగా భద్రత ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఏర్పాట్లు వున్నాయి. ప్రతి సంవత్సరం లక్షమంది పాల్గొనేవారు. ఈసారి 6 వేలమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతాయని సమాచారం వుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.…
    ←1…389390391392393…421→

తాజావార్తలు

  • Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

  • India’s E85 Fuel Revolution: భారత్‌లో ఇంధన విప్లవం.. ఇక పెట్రోల్ కాదు, ఆల్కహాల్‌తో వాహనాల పరుగులు!

  • Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే

  • Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

ట్రెండింగ్‌

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions