Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
      #Top Story

      ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

      దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
    • LIVE : ప్రధాని మోదీ ప్రసంగం..
      #Top Story

      LIVE : ప్రధాని మోదీ ప్రసంగం..

    • బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు
      #Top Story

      బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు

      దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ బలోపేతం అయితే ఇండియా బలోపేతం అయినట్లేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. Read Also: టిక్కెట్…
    • ఆశ్చర్యపోకండి…! యూపీలో రాష్ట్రపతి పాలన..?
      #Top Story

      ఆశ్చర్యపోకండి…! యూపీలో రాష్ట్రపతి పాలన..?

      ఓవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు టెన్షన్‌ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్‌ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు…
    • కోవిడ్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క స‌మీక్ష‌…
      #Top Story

      కోవిడ్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క స‌మీక్ష‌…

      దేశంలో కోవిడ్‌, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు.  కోవిడ్ క‌ట్ట‌డికి రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  కోవిడ్ మందులు, ఆక్సీజ‌న్ సిలీండ‌ర్లు, కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందుబాటులో ఉంచాల‌ని అన్నారు.  పీఎస్ఏ ప్లాంట్స్‌, ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచాల‌ని అన్నారు.  క‌రోనా వ్యాక్సిన్‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలిపారు.  కోవిడ్‌పై యుద్ధం ముగియ‌లేద‌ని, ఇంకా పోరాటం చేయాల‌ని అన్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్రం, రాష్ట్రాలు క‌లిసి ప‌నిచేయాల‌ని తెలిపారు.  జిల్లాస్థాయిలో ప్ర‌త్యేక వార్…
    • గోమాత మాకు త‌ల్లిలాంటిది: ప్ర‌ధాని మోడీ…
      #Top Story

      గోమాత మాకు త‌ల్లిలాంటిది: ప్ర‌ధాని మోడీ…

      యూపీలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టిస్తున్న సంగతి తెలిసిందే.  ప్ర‌ధాని మోడీ సొంత నియోజ‌క వ‌ర్గంలో డైరీ, విద్య‌, ఆరోగ్యం వంటి 22 ర‌కాల ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న‌లు చేశారు.  ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  యూపీలో ప‌శువుల పోష‌ణకు గ‌ర్వ ప‌డుతున్నాన‌ని, కాని కొంద‌రు మాత్రం దానిని పాపంగా పోలుస్తున్నార‌ని అన్నారు.  దేశంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ప‌శువుల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నార‌ని, అలాంటి ప‌శువుల‌పై జోక్ వేయ‌డం మంచిది కాద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.…
    • నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?
      #Top Story

      నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?

      సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్‌ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్‌ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్‌ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు…
    • ప్రధానితో సమావేశమైన హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన
      #తెలంగాణ

      ప్రధానితో సమావేశమైన హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన

      న్యూఢిల్లీ : ఇండియన్ ఎక్స్‌పో 2020 లో భాగంగాప్రధానమంత్రి నరేంద్రమోడీతో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్, హీరో రామ్ చరణ్ భార్య కొనిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆమె ‘ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే…
    • ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌…

      ప్ర‌ధాని మోడీకి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఫోన్ చేశారు.  వివిధ అంశాల‌పై ఇరువురు నేత‌ల‌ను చ‌ర్చించారు.  డిసెంబ‌ర్ 6 వ తేదీన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఇండియా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  రెండు దేశాల మ‌ధ్య ఎప్ప‌టినుంచో మంచి స్నేహ‌సంబంధాలు ఉన్నాయి.  వాటిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నాయి.  వాణిజ్య‌ప‌ర‌మైన ఒప్పందాల‌తో పాటుగా, ర‌క్ష‌ణ ఒప్పందాలు రెండు దేశాల మ‌ధ్య సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్నాయి.   Read: డిసెంబ‌ర్ 21, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు… ఇటీవ‌లే ర‌ష్యా నుంచి ఇండియా ఎస్ 400…
    • గోవా లిబరేషన్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
      #Top Story

      గోవా లిబరేషన్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ

      గోవా లిబరేషన్ డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో లిబరేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత దేశానికి 1947లో స్వాత్రంత్యం వచ్చినా… గోవా, డామన్ అండ్ డాయ్యు ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండేవి. వాళ్ల నుంచి ఆయా ప్రాంతాలను విముక్తి చేయడం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. చివరికి 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టి పోర్చుగీస్ నుంచి విముక్తి చేశారు. అప్పటి నుంచి ఏటా గోవా లిబరేషన్‌…
    ←1…391392393394395…418→

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions