బండి సంజయ్కు ప్రధాని ఫోన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న వేళ ఆ మద్దతును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ఇలా దాడులు చేస్తుందా అనే సందేహాన్ని ప్రధాని వెలిబుచ్చారు.
Read: మహారాష్ట్రను వదలని కరోనా… మళ్లీ 40 వేలు దాటిన కేసులు…
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
బండి సంజయ్తో పాటు ఎంతమంది జైలుకు వెళ్లారు, ఎంత మందికి గాయాలయ్యాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తు ఇప్పటి వరకు 9 సార్లు జైలుకు వెళ్లినట్టు ప్రధానికి బండి సంజయ్ తెలిపారు. ప్రజా సమస్యలపై అద్భుతంగా పోరాటం చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పరిమితులకు లోబడి పోరాటాన్ని కొనసాగించాలని ప్రధాని సూచించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మద్దతుకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ నెల 5 వ తేదీన పంజాబ్లో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. జాగరణ దీక్ష ఘటనలో గాయపడ్డ బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొని వారికి మనోధైర్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!