మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే కూరగాయలలో మిర్చి కూడా ఒకటి.. అధిక లాభాలను అందిస్తున్న పంట కావడంతో ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ పంటకు వాతావరణం బట్టి తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతాయి.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.. ఎటువంటి తెగుళ్లు
కంది పంటను వాణిజ్య పంటగా పండిస్తారు.. మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా పండిస్తున్నారు.. తెలంగాణాలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది.. పంటను ఒకటి మాత్రమే కాదు.. కొన్ని పంటలల్లో అంతర పంటగా వేసుకోవచ్చు.. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగు�
మనం నిత్యం వాడే కూరగాయాలలో ఒకటి టమోటా.. ఇటీవల 200 పైగా పలికిన సంగతి తెలిసిందే..మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు..సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాటా మన దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్
మనం తెలుగు రాష్ట్రాల్లో మునగ సాగు అధికంగా పండిస్తున్నారు.. మిగిలిన కూరగాయల పంటలతో నష్టాలను చవిచూసిన రైతులు ఇప్పుడు మునగ బాట పట్టారు.. మునగ సాగుతో ఎక్కువ లాభాలను కూడా పొందుతున్నారు.. ఒక ఎకర విస్తీర్ణంలో 500 మొక్కలను పెంచుతున్నారు. దీనికి 35000 వేలు పెట్టుబడి ఆవుతోంది. ఒక్కో మునగ మొక్క నుంచి 600 నుంచి 800 రూప�
బఠాణిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటున్నారు.. దాంతో ఏడాది పొడవునా మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఎన్నో పోషక విలువలు ఉంటాయి..మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు..ఈ పంట ను పండించే ముందు నేల పరీక్ష చేయించాలి.. ఎటువంటి రకాలు మంచి దిగుబడిని పెంచుతాయో తెల�
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో మిరప కూడా ఒకటి.. దీన్ని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మిరపను సుమారుగా 6.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వాతావరణ పరిస్థితులను బట్టి మిరప దిగుబడి కూడా తగ్గుతుంది.. ఇక తెగుళ్లు కూడా ఎక్కువే.. ఒక్కసారి వస్తే ఇక మందులు వాడుతూనే ఉండాలి.. మిరప పంటను ముఖ్యంగా �
మన దేశంలో అధికంగా పండించే పంటలలో ఉల్లి సాగు కూడా ఒకటి.. మార్కెట్ లో ఒకసారి ఉన్న ధరలు మరోసారి ఉండవు.. పెరుగుతుందేమో అని రైతులు ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తున్నారు.. నారు మొక్కలు పెంచడానికి ఎంచుకున్న భూమిని నేలకు 6 అంగుళాల ఎత్తులో బెడ్డుల రూపంలో మట్టిని పోసుకోవాలి. బెడ్డుకి, బెడ్డుకి మధ్య కనీసం ఒక్క అడ�
ఆకు కూరల్లో ఎక్కువగా తోటకూరను కూడా బాగా తింటారు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. తోట కూరను ఎక్కువ మంది తీసుకుంటారు.. ఇక రైతులు కూడా వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంటకు శీతాకాలం అనుకూలం.. ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూ
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పసుపు కూడా ఒకటి.. భారతీయ మార్కెట్లో పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. వ్యవసాయంలో ఉద్యాన మరియు వాణిజ్య పంటల సాగులో పసుపు పంట ముఖ్యమైనది.. మన రాష్ట్రంలో పండించే పసుపు అంతర్జాతీయంగా అధిక నాణ్యత మరియు అనువైన పంట గా చెప్పుకోవచ్చు. శుభకార్యాలలో ఏమి ఉన్న ల�
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయాలలో పొట్లకాయ కూడా ఒకటి.. పొట్లకాయ చూడడానికి పాము లాగా కనిపించినప్పటికీ చాలా రుచికరంగా ఉంటుంది.. దాంతో పొట్లకాయకు మార్కెట్ వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైత�