మగువలకు మల్లెలు అంటే చాలా ఇష్టం.. ఆ వాసనలకు ఎలాంటి వారైనా సరే టెంప్ట్ అవుతారు.. ముత్తైదువు జడలో మల్లెపూలు మెరవాల్సిందే.. మాంచి పర్ఫ్యూమ్ తయారు చేయాలంటే మల్లెపూలు కావాల్సిందే. ఇలా మల్లెపూలు అలంకరణలోనే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది.. అందుకే రైతు�
మనం పండించే కూరగాయాలలో ఎక్కువగా వంకాయలు కూడా ఉన్నాయి.. వీటికి మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.. అందుకే వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.. వంగలో తెగుళ్లు, పురుగుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి తగు చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతు
తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు.. సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసు
మన దేశం ప్రధాన పంట వరి.. వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలో కలుపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వరినారులో కలుపు నివారణ కాస్త కష్టమైన పనే.. నివారణకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మ�
ఈ సీజన్ లో అధికంగా సాగు అవుతున్న పంటలలో క్యారెట్ కూడా ఒకటి.. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి.. ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో గుణాలు కలిగి వుండటంతో మార్కెట్ మంచి డిమాండ్ ఉంది.. దుంప కూరగాయలను సాగు చేసే రైతులు ఎక్కువగా క్యారెట్ ను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈపంట స�
రాగి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే రాగులకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. రాగుల పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు..నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట బాగా పండుతుంది. ఎటువంటి వాతావరణంలో అయిన పండుతుంది. రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు.. రాగుల సాగులో కొన్ని �
రైతులు ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పొగాకు కూడా ఒకటి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అధిక దిగుబడిని పొందవచ్చు.. ఈ పంటలో తీసుకోవాల్సిన పూర్తీ విషయాల ను ఇప్పుడు తెలుసుకుందాం..68 జాతులలో, కేవలం రెండు జాతులు, అంటే నికోటియానా టాబాకం మరియ�
మనం తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పండిస్తున్న పంటలలో గోరు చిక్కుడు కూడా ఒక్కటి..అన్నీ వాతావరణ పరిస్థితులు వద్ద పెరుగుతాయి.. ఈ పంట సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గిం�
మన దేశంలో అధికంగా పండిస్తున్న వాణిజ్య పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వర్షాధార పంటగా చెప్పవచ్చు.. ఖరీఫ్, రభీల లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగా, కూరలకు వాడే కూరగాయలాగా కూడా వా�
మన తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పెరుగుతున్న పంటలల్లో వేరుశనగ కూడా ఒకటి.. నూనెల తయారీలో ఎక్కువగా వాడటం వల్లే వీటికి డిమాండ్ ఎక్కువ.. ప్రధానంగా యాసంగిలో అధిక విస్తీర్ణంలో పండిస్తారు..ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క వ