Home
People
People News
-
New York: న్యూయార్క్లో తీవ్ర స్థాయిలో కాలుష్యం
New York: సాధారణంగా ఉదయం పూట పొగమంచు కురుస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే కాలుష్యంతోకూడుకున్న పొగ కమ్ముకుంటోంది. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న న్యూయార్క్లో తీవ్ర స్థాయిలో కాలుష్యం అలముకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని కాలుష్య పొగ కమ్మేసింది. మంగళవారం రాత్రి ఆ నగరంలో తీవ్ర కాలుష్యం నమోదు అయ్యింది. కెనడాలో చెలరేగుతున్న దావానలం వల్ల .. న్యూయార్క్ నగరంలో ఆకాశాన్ని పొగ కమ్మేసింది. నగరంలో కాలుష్యం అనారోగ్య స్థాయికి చేరుకున్నది. ఢిల్లీ,… -
Malaysia: బ్రోకర్ మాట నమ్మి విమానం ఎక్కారు.. మలేషియాలో ఖమ్మం వాసుల అవస్థలు
Malaysia: బ్రోకర్ మాటలు నమ్మి మోసపోయారు ఖమ్మం జిల్లా వాసులు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 20 మందిని విడతల వారీగా మలేషియా తీసుకెళ్లాడు బ్రోకర్ నాగబాబు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన నాగబాబు … మధిర నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామానికి చెందినవారిని మోసగించాడు. ఒక్కొక్కరి నుంచి రెండు, మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి టూరిస్ట్ వీసాలు ఇప్పించాడు. అవే వర్క్ పర్మిట్ వీసాలుగా భావించి మలేషియా వెళ్లారు. ఇలా వెళ్లినవారంతా… -
Minister Talasani: చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు : మంత్రి తలసాని
తెలంగాణ అస్తమా రోగానికి బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం(మందు) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. మృగశిర కార్తె అయిన 9వ తేదిన చేప మందును పంపిణీ చేయనున్నారు. -
Long Covid Effect: లాంగ్ కోవిడ్తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
Long Covid Effect, People, National Institute of Health, COVID 19, Corona -
Plane Door: ల్యాండింగ్ అవుతున్న విమానం ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణికుడు.. ఏం జరిగిందంటే..?
ఆసియానా ఎయిర్లైన్స్ విమానం ఇవాళ ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక ప్రయాణీకుడు అత్యవసర ఎగ్జిట్ డోర్ ను తెరిచాడు. పెను ప్రమాదం జరిగింది. ఆసియానా ఎయిర్ లైన్స్ కి తెలిపింది. అయితే విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని.. అయితే చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. -
MLC Jeevan Reddy : రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారు..
రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో ఎవరు లేరు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. -
Cyber Crime: రెచ్చిపోతోన్న సైబర్ నేరగాళ్లు.. లక్షలు లాగేస్తున్నారు..!
Cyber Crime: సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బెజవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది.… -
Joshimath disaster: హోటళ్లు ఖాళీ చేయండి.. జోషిమఠ్ విపత్తు బాధితులకు యజమానుల అల్టిమేటం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు. -
Viral : గాలిలో తేలియాడుతున్న రాయి.. మేధావులకి అంతుచిక్కని వైనం
Viral : తరచుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న నిజం కనిపించే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫోటోలు మనకు భ్రమను కల్పిస్తాయి. -
Garlic: వెల్లుల్లిని ఎవరు.. ఎందుకు తినకూడదు?
Garlic: వెల్లుల్లి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అందులో సందేహం లేదు. కానీ దానిని ఎక్కువగా తీసుకోవడం, నిర్దిష్ట సమయాల్లో తినడం హానికరం.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!