Malaysia: బ్రోకర్ మాటలు నమ్మి మోసపోయారు ఖమ్మం జిల్లా వాసులు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 20 మందిని విడతల వారీగా మలేషియా తీసుకెళ్లాడు బ్రోకర్ నాగబాబు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన నాగబాబు … మధిర నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామానికి చెందినవారిని మోసగించాడు. ఒక్కొక్కరి నుంచి రెండు, మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి టూరిస్ట్ వీసాలు ఇప్పించాడు. అవే వర్క్ పర్మిట్ వీసాలుగా భావించి మలేషియా వెళ్లారు. ఇలా వెళ్లినవారంతా…
తెలంగాణ అస్తమా రోగానికి బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం(మందు) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. మృగశిర కార్తె అయిన 9వ తేదిన చేప మందును పంపిణీ చేయనున్నారు.
ఆసియానా ఎయిర్లైన్స్ విమానం ఇవాళ ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక ప్రయాణీకుడు అత్యవసర ఎగ్జిట్ డోర్ ను తెరిచాడు. పెను ప్రమాదం జరిగింది. ఆసియానా ఎయిర్ లైన్స్ కి తెలిపింది. అయితే విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని.. అయితే చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో ఎవరు లేరు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.
Cyber Crime: సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బెజవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది.…
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు.
Viral : తరచుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న నిజం కనిపించే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫోటోలు మనకు భ్రమను కల్పిస్తాయి.
Indians invest in Fixed Deposit: పొదుపు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలకు అంతే లేదు.. అయితే.. భారతీయులు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.. అసలు భారతీయులకు ఎఫ్డీలు అంటే ఎందుకంత మక్కువ? అనే అంశాలపై ఓ సర్వే ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. భారతదేశంలోని వ్యక్తులు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణాలను ఆ సర్వే కనుగొంది. ఎఫ్డీలు పెట్టడానికి మార్కెట్ అస్థిరత నుండి భద్రత ఒక ప్రధాన…