MLC Jeevan Reddy : రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో ఎవరు లేరు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ఎస్సీ, రూ.30, వేల, ఎస్టీ రూ.20 వేల కోట్లు నిధులు ఖర్చు చేయకుండా.. ఖజానాలో మూలుగుతున్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక నిధులు ఖర్చు చేయలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..
Also Read
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కనుమరుగైంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కళ్యాణ లక్ష్మీ నిధులు కూడా ఎస్సీ నిధుల నుంచి వెచ్చిస్తున్నారు.. రు.30 వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రము లో ఇళ్లు లేని దళితులు ఉండరు. ఇప్పటికైనా దళిత బంధు ఇవ్వడం సంతోషమే.. 2021-2022 ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 100 దళిత బంధు ఇస్తామన్నారు.. 2022-23 లో దళిత బంధు పథకం కింద నియోజక వర్గంలో 1500 మందికి బడ్జెట్ లో రూ.17700 కోట్లు కేటాయించినా ఒక్కరికీ కూడా ఇవ్వలేదు అని ఆయన గుర్తు చేశారు.
Also Read : Andhra Pradesh Crime: వీడిని ఏమనాలి..? లేగదూడలే టార్గెట్.. రాత్రివేళ లైంగిక దాడి..!
ఉమ్మడి రాష్ట్రంలో అర్హత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఎత్తేశారు.. స్వంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే రూ.3 లక్షలు ఇస్తామన్నారు.. ఇంత వరకు దళిత బంధు అమలుకు మార్గదర్శకాలు లేవు.. నవంబర్ లో ఎన్నికలు రావొచ్చు అని సీఎం కేసీఆర్ చెప్పారు.. జూలైలో ఇళ్లు మంజూరు ప్రక్రియనే పూర్తి కాదు.. నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ మీ చేతిలో లేనప్పుడు ఇస్తామని ఎందుకు చెప్పారు అంటూ కాంగ్రెస్ ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి అడిగారు.
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!