రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న వారిలో ప్రమాదాల మూలంగా మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది.
గ్రీక్ తీరంలో ఓడ బోల్తా పడడంతో 17 మంది మృతి చెందారు. 100 మంది రక్షించబడ్డారు. పెలోపొన్నీస్ సముద్రంలో బుధవారం తెల్లవారు జామున పడవ బోల్తా పడటంతో 17 మంది వలసదారులు మరణించారని.
ప్రపంచ మహిళా దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం వంటి రోజులతోపాటు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఇలా ఎన్నో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అలానే ఈరోజు(జూన్ 14)కు కూడా ప్రత్యేకత ఉంది.
ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఫైర్ అయ్యారు. తాము ఒకటి అడిగితే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరొకటి చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. ఇది కావాలని లక్ష్యంగా చేసుకొని పాల్పడిన ఘటన అని పోలీసులు భావిస్తున్నారు.
ఉక్రెయిన్పై అణ్వాయుధ దాడికి రష్యా సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోహరించడానికి బెలారస్ దేశంతో చర్చలు జరిపి అంగీకరింప చేసుకుంది.
New York: సాధారణంగా ఉదయం పూట పొగమంచు కురుస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే కాలుష్యంతోకూడుకున్న పొగ కమ్ముకుంటోంది. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న న్యూయార్క్లో తీవ్ర స్థాయిలో కాలుష్యం అలముకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని కాలుష్య పొగ కమ్మేసింది. మంగళవారం రాత్రి ఆ నగరంలో తీవ్ర కాలుష్యం నమోదు అయ్యింది. కెనడాలో చెలరేగుతున్న దావానలం వల్ల .. న్యూయార్క్ నగరంలో ఆకాశాన్ని పొగ కమ్మేసింది. నగరంలో కాలుష్యం అనారోగ్య స్థాయికి చేరుకున్నది. ఢిల్లీ,…