Home
Paytm
Paytm News
-
Axis Bank : ఆర్బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు రెడీ అంటున్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో
Axis Bank : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపితే, ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ Paytmతో కలిసి పనిచేయాలనుకుంటోంది. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. -
Paytm : పేటీఎంకు షాకుల మీద షాకులు.. పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు. -
Paytm : థర్డ్ పార్టీ చేతికి వెళ్లనున్న పేటీఎం ?
Paytm : పేటీఎం కంపెనీ One97 కమ్యూనికేషన్లను థర్డ్ పార్టీకి మార్చవచ్చు. దాని వినియోగదారులు పేటీఎంలో యూపీఐ సేవను పొందడం కొనసాగిస్తుంది. -
Paytm : పేటీఎం యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఆర్బీఐ స్పెషల్ ప్లాన్
Paytm : ఫిబ్రవరి 29 నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కంపెనీకి కష్టాలు పెరిగాయి. -
Paytm Acquisition: పేటీఎం కొత్త డీల్.. ఈ-కామర్స్ స్టార్టప్ని కొనుగోలుకు యత్నం
Paytm Acquisition: ఫిన్టెక్ కంపెనీ పేటీఎం సర్వత్రా సంక్షోభాల మధ్య కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు ఆధారిత ఇ-కామర్స్ స్టార్టప్ అయిన బిట్సిలాతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Paytm : ఆర్థికమంత్రిని కలిసిన విజయ్ శేఖర్ శర్మ.. పేటీఎంపై నిషేధం ఎత్తేస్తారా ?
Paytm : Paytmపై RBI నిషేధాన్ని తొలగించడానికి మార్గం కనుగొనబడిందా? సంక్షోభంలో చిక్కుకున్న Paytm పేమెంట్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఈ గందరగోళం మధ్య దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. -
Paytm: ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం UPI సేవలు కొనసాగుతాయా..? కంపెనీ ఏం చెబుతుందంటే..
Paytm: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది. -
Paytm : పేటీఎం ఖేల్ ఖతం.. రూ.20500కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
Paytm : దేశంలోని అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలలో ఒకటైన వన్ 97 కమ్యూనికేషన్స్ అంటే పేటీఎం షేర్లలో విధ్వంసం ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం వరుసగా ట్రేడింగ్ మూడవ రోజు కంపెనీ షేర్లు 10 శాతం లోయర్ సర్క్యూట్ను తాకాయి. -
Paytm Ban : ఆర్బీఐ నిర్ణయంతో రూ.9700కోట్లు నష్టపోయిన పేటీఎం
Paytm Ban : Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్పై ఆర్బీఐ చర్య భారీ నష్టాన్ని తీసుకుంది. కంపెనీ షేర్లలో 20 శాతం లోయర్ సర్క్యూట్ ఉంది. దీని కారణంగా కంపెనీ వాల్యుయేషన్ దాదాపు రూ.9700 కోట్లు తగ్గింది. -
Share Market Opening 1 Feb : బడ్జెట్కు ముందు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
Share Market Opening 1 Feb : గ్లోబల్ ఒత్తిడి మధ్య, దేశీయ మార్కెట్ బడ్జెట్ రోజున మార్కెట్ ప్లాట్ గా ప్రారంభం అయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..