Ram Mandir : రామమందిర ప్రతిష్టకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు.
Phonepe Sold Maximum Insurance Policies: డిజిటల్ చెల్లింపులకు పేరుగాంచిన ఫోన్పే కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2021లో బీమా బ్రోకింగ్ లైసెన్స్ పొందినప్పటి నుంచి దాదాపు 9 మిలియన్ల పాలసీలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో గత ఏడాది మాత్రమే దాదాపు 4 మిలియన్ల పాలసీలు అమ్ముడయ్యాయి. PhonePe 2020 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రవేశించింది. కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ పొందిన తర్వాత కంపెనీ ఈ స్పేస్ లోకి వచ్చింది. ఒకరకంగా పూర్తి బీమా…
2023 లో కొన్ని న్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతో మంది ఉద్యోగులను తొలగించాయి.. ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ వచ్చి…
ఆర్థిక సంక్షోభం అలాగే 2023లో ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి.. నిన్న ప్రముఖ కంపెనీ పేటీఎం…
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.
Paytm stocks: ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ పేటీఎంను నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం 11 శాతం వరకు పెరిగాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ తరపున Antfin (నెదర్లాండ్స్) కలిగి ఉన్న Paytm లో 10.30 శాతం వాటాను కొనుగోలు చేయడం షేర్ విలువ పెరిగేందుకు కారణం.
Free Delivery of Tomatoes by Paytm, ONDC: ప్రస్తుతం మన దేశంలోని అన్ని రాష్ట్రాల మార్కెట్లలో టమాట ధరలు పెరిగాయి. ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న టమాటా ధరలు త్వరలో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో పేటీఎం ను ఎక్కువగా వాడుతున్నారు..స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్ లను వాడుతున్నారు..కరోనా మహమ్మారి తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ల అవసరం పెరిగింది. ఈ క్రమంలో పేమెంట్ యాప్స్ పాపులర్ అయ్యాయి.. ఈ క్రమంలో పేటీఎం కస్టమర్స్ ను ఆకర్శించించేందుకు ఎప్పటికప్పుడు కొత్త యాప్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా యూజర్స్ కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి…
Apple Pay: గూగుల్ పే, ఫోన్ పే ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ లావాదేవీల్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రజలు వీటి ద్వారానే ఎక్కువగా క్యాష్ లెస్ లావాదేవీలు నడుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ మొబైల్ ఫోన్ల దిగ్గజం ఆపిల్ కూడా తన పేమెంట్ ఫీచర్ ‘ఆపిల్ పే’ను భారత్లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే సంబంధిత సంస్థలైన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో చర్చలు జరుపుతోంది.