పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ “బ్రో ది అవతార్” ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.అలాగే ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్…
న్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. కొత్త ప్రభుత్వం జనసేన - బీజేపీ నా? లేక జనసేన - టీడీపీ - బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు.
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్డే కానుకగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసి ఎంతో సందడి చేస్తున్నారు. తాజాగా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిన ‘గుడుంబా శంకర్’ మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి…
జనసేన పార్టీ అధినే పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి విశాఖ దసపల్లా హోటల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్.. breaking news, latest news, telugu news, big news, pawan kalyan, jansena