Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Passengers

Passengers News

    • హైదరాబాదీ అలెర్ట్.. 3 రోజుల్లో విదేశాల నుంచి 2 వేలకు పైగా ప్రయాణికులు
      #Top Story

      హైదరాబాదీ అలెర్ట్.. 3 రోజుల్లో విదేశాల నుంచి 2 వేలకు పైగా ప్రయాణికులు

      సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్‌ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్‌ తాజా రూపాంతరం అయిన ఒమిక్రాన్‌.. యావత్‌ ప్రపంచం వణికిపోయేలా చేస్తోంది.. ఈ వేరియంట్‌ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 14 దేశాలకు వ్యాప్తి చెందింది అంటే.. దాని స్పీడు, తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. కొత్త వేరియంట్‌ కేసులు వెలుగు చూస్తుండడంతో ఇప్పటికే రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… మరోవైపు విదేశాల నుంచి వచ్చే…
    • ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో సూపర్‌ ప్లాన్‌
      #తెలంగాణ

      ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో సూపర్‌ ప్లాన్‌

      హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు సూపర్‌ ప్లాన్‌తో సిద్ధం అయింది. దీన్లో భాగంగానే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆయన అన్నారు. క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 2.30 లక్షల ప్రయాణికలు మెట్రో సేవలను ఉపయో గించుకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య…
    • వలసకూలీల లగేజీతో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ పరార్‌..
      #తెలంగాణ

      వలసకూలీల లగేజీతో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ పరార్‌..

      ఓ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ చేసిన నిర్వాహకానికి దిక్కు తోచని స్థితిలో పడ్డారు వలస కూలీలు.. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ప్రయాణికు లను నిలువు దోపిడి చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరు స్తానని నమ్మించి మార్గ మధ్యలోనే వారి లగేజీలతో ఊడాయించాడు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కెట్‌ పల్లిలో చోటు చేసుకుంది. కేరళ నుంచి అసోంకు 65 మంది వలస కూలీలు ఓ ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్నారు. నార్కెట్‌ పల్లి శివారు జాతీయ…
    • వ్యాక్సిన్‌ వేసుకుంటేనే లోకల్‌ ట్రైన్స్‌లోకి ఎంట్రీ..
      #వార్తలు

      వ్యాక్సిన్‌ వేసుకుంటేనే లోకల్‌ ట్రైన్స్‌లోకి ఎంట్రీ..

      కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.. క్రమంగా అందరికీ వ్యాక్సిన్‌ వేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది సర్కార్.. ఇప్పటికే వ్యాక్సిన్‌ వేసుకున్నవారికే జీతాలు, వ్యాక్సిన్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్‌ వేసుకుంటేనే ట్రావెలింగ్‌ అవకాశం అంటూ పలు షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది.…
    • హైదరాబాద్‌ టు షార్జా.. ఆ విమానంలో ముగ్గురే ప్రయాణికులు..!
      #Top Story

      హైదరాబాద్‌ టు షార్జా.. ఆ విమానంలో ముగ్గురే ప్రయాణికులు..!

      ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్‌ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్‌ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి…
    • రూ.120 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత..
      #జాతీయం

      రూ.120 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత..

      వరుసగా దేశంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది… ఇవాళ ఢిల్లీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు ఆఫ్రికన్ ప్రయాణికుల నుంచి 120 కోట్ల విలువ చేసే 18 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింది‌ భాగంలో దాచారు కేటుగాళ్లు… మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు గుర్తు పట్టకుండా బుట్టలలో దాచి…
    • లాక్ డౌన్ ఆంక్షలు… ప్రయాణికుల ఇక్కట్లు..
      #తెలంగాణ

      లాక్ డౌన్ ఆంక్షలు… ప్రయాణికుల ఇక్కట్లు..

      ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది.  ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు.  బస్టాండ్లు బోసిపోయి ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.  చాలా మందికి లాక్‌డౌన్‌కు సంబందించి నిబంద‌న‌లు తెలియ‌క‌పోడటంతో బ‌స్టాండ్ వ‌ద్ద‌కు చేరుకున్న ప్ర‌యాణికులు బ‌స్స‌లు లేక‌పోడంతో ఇబ్బందును ప‌డుతున్నారు.  వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల…
    ←1…8910

తాజావార్తలు

  • Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!

  • Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..

  • Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!

  • Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions