Subrahmanyaa: ప్రముఖ నటుడు సాయి కుమార్ ఫ్యామిలీ నుంచే ఇప్పటికే కొంతమంది నటులు ఉన్నారు. ఆది సాయి కుమార్ తరువాత ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అవుతున్నాడు. సాయి కుమార్ తమ్ముడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన కుమారుడు అద్వయ్ని హీరోగా పరిచయం చేసేందుకు సెకెండ్ టైమ్ మెగాఫోన్ పట్టారు. “సుబ్రహ్మణ్య” టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా ఎస్జి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్…
యంగ్ రెబల్ శస్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కేవలం టైటిల్ టోన్ ఒక రేంజ్ లో అంచనాలను పెంచేసిన…
సినిమాల మార్కెట్ పరిధి పెరుగుతూ పోతోంది. ప్యాన్ ఇండియా మేకింగ్ కామన్ అయింది. ఈ నేపథ్యంలో ఓ సౌత్ స్టార్ హీరోకి 5 సినిమాల్లో నటించటానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. అయినా అతగాడు నో చెప్పేశాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా…! ఆ హీరో ఎవరు? ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏది? అనే కదా మీ డౌట్… అక్కడకే వస్తున్నాం.కె.జి.ఎఫ్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు కన్నడ…
ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించి కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా ‘తలైవి’ చిత్రంలో నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత పాత్రను పోషించింది. అలానే ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటిస్తున్న సినిమా ఒకటి సెట్స్ పై ఉంది. మరో రెండు మూడు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి. విశేషం ఏమంటే గత కొంతకాలంగా మహాసాధ్వి సీత పాత్రను కంగనా రనౌత్ పోషించబోతోందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు…
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. మంచి కంటెంట్ దొరికితే భారీ బడ్జెట్ పెట్టడానికి కూడా మన నిర్మాతలు వెనకాడటం లేదు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వెంకటేష్ తో వరుణ్ తేజ్ ‘ఎఫ్…
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలలో దేశవ్యాస్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో కె.జి.ఎఫ్2 ఒకటి. కెజిఎఫ్ పార్ట్ వన్ సాధించిన విజయం సీక్వెల్ పై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ హీరోగా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో రికార్డులను బద్దలు కొట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. నిజానికి ఈ సినిమా జూలై…
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో…
మన హీరోలను వెండితెర వేల్పులుగా జనం కొలుస్తుంటారు. కానీ చాలామంది ప్రజలకు ఇవాళ సినిమా నటుడు సోనూసూద్ ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. గత యేడాది కరోనా కష్టకాలంలో వలస కార్మికులను క్షేమంగా ఇంటికి వివిధ మార్గాల్లో చేర్చిన సోనూ సూద్, అప్పటి నుండి తన జీవన శైలినే మార్చేసుకున్నాడు. సేవా.. సేవా… సేవా అంటూ అదే పదాన్ని జపిస్తున్నాడు. తనకంటూ ఓ బృందాన్ని తయారు చేసుకుని దేశంలో ఏ మూల ఎవరు ఏ సాయం కోరినా తనవంతు…