Guntur Politics: జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా.. పల్నాడు, బాపట్ల, గుంటూరుగా విడిపోయింది. దానికంటే ముందుగానే గుంటూరు, నరసరావుపే, బాపట్ల లోక్సభ పరిధిలో కమిటీలను విభజించేశాయి ప్రధాన పార్టీలు. ఈ మార్పులు.. చేర్పులు తర్వాత పార్టీ నేతల వైఖరిలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కలిసి మెలిసి తిరిగిన నాయకుల మధ్య జిల్లాల విభజన పెద్ద రేఖే గీసిందట. పక్క జిల్లాకి వెళ్లాలంటేనే నాయకులు భయపడుతున్నారట. అక్కడికి వెళ్తే ఆ జిల్లా అధ్యక్షుడు…
ఏపీలో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస రావు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొడాలి, వంశీ, అంబటి, ద్వారంపూడి మాటలను వారి ఇంటి ఆడవాళ్లే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా వైసీపీ నేతల్లా మేము మాట్లాడగలం.. కానీ మాఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరంటూ మండిపడ్డారు. చంద్రబాబు భద్రత తీసి వస్తే కొడాలి నాని…