Ball Tampering: ఇంగ్లాండ్తో జరిగిన ఓవల్ టెస్ట్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను చిత్తుచేశారు. అయితే, ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన…
Shubman Gill: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను చిరకాలం నిలిచిపోయే విజయంతో ముగించింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో విజయం కాసేపు అటూ.. మరికొద్ది సేపు ఇటూ.. ఊగిసలాడినా, చివరికి టీమిండియా 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీని ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చివరి వరకు…
England Needs 35 Runs, India 4 Wickets for Win In IND vs ENG 5th Test: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజుకు చేరుకోగా.. ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కాస్త ముందే ముగియగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (0) క్రీజులో…
OlliePope Lies to Umpire to Avoid Yashasvi Jaiswal: లండన్లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 23 పరుగుల లీడ్ సాధించింది. టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల…
Historical Wins Show Hope for India in Oval: ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా లండన్లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 23 పరుగుల లీడ్ సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్స్ తీసి విజయం సాధించాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉన్నా.. మూడో రోజులో ఎన్ని…
KL Rahul vs Umpire: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
Akash Deep: ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన ఐదో టెస్టు లండన్ ఓవల్ మైదానంలో జరుగుతుండగా.. మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు నిరాశపరిచే ప్రదర్శనతో కేవలం 224 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ లు టీమిండియా బౌలర్లపై బజ్బాల్ ఆటతీరుతో విరుచుకుపడ్డారు. Viral News: 18వ అంతస్తు నుంచి పడిపోయిన 3 ఏళ్ల బాలుడు.. ప్రాణాలతో ఎలా బయటపడ్డాడంటే..? ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రెచ్చిపోయిన ఓపెనర్లకు ఆకాశ్…
Shubman Gill Breaks Sunil Gavaskar’s 47 Years Record: టీమిండియా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. ఓవల్లో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో గిల్ ఇప్పటివరకు 737 పరుగులు చేశాడు. దాంతో 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలైంది. 1978/79 సిరీస్లో వెస్టిండీస్పై సన్నీ 732 పరుగులు…
India playing XI against England for 5th Test: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాల స్థానాల్లో ధృవ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు.…
Gautam Gambhir Clashes with Oval Pitch Curator: అండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనకపడి ఉంది. లండన్లోని ఓవల్ స్టేడియంలో జులై 31 నుంచి ఆరంభమయ్యే అయిదో టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే ఓవల్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా ప్లేయర్స్ సాధన చేస్తున్నారు.…