ఈ మధ్య సస్పెన్స్ కథలతో వస్తున్నా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాలు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి.. భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇప్పుడు మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రజెంటర్గా వ్యవహరిస్తోన్న తెలుగు కామెడీ వెబ్సిరీస్ తులసివనం. ఈ సిరీస్ గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ సంబంధించి మొదటి ఎపిసోడ్ను ఫ్రీగా చూడొచ్చొని ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ సిరీస్ సంబంధించి మొత్తం మూడు ఎపిసోడ్స్ను మాత్రమే రిలీజ్ చేసారు చిత్ర బృందం. సిరీస్ లోని మిగితా ఎపిసోడ్స్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు…
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే హనుమాన్ మూవీ కోసం రెండు నెలలుగా…
ఈమధ్య కొత్తగా వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకుంటున్నాయి. అందులో థ్రిల్లర్ మూవీగా వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. థ్రిల్లర్, డీటేక్టివ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మార్చి 1 న థియేటర్లలోకి వచ్చింది.. మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అదే విధంగా విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మంచి అంచనాలను ఈ చిత్రం నెలకొల్పింది.. ఓ…
హాట్ బ్యూటీ అమీజాక్సన్ మిషన్ ఛాప్టర్ 1 మూవీతో దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది.అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది.రొటీన్ స్టోరీ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత మిషన్ ఛాప్టర్ 1 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను మేళవించి…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జనవరి 12వ తేదీన రిలీజై బంపర్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హనుమాన్ మూవీ టీమ్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.…
హీరో సుహాస్.. ఈ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. మొదట షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు..…
మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు… ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. గతనెలలో విడుదలైన మలయాళ సినిమాలు…
తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు.. ఇక…
తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు.. ఇకపోతే…