ఒడిశాలోని పూరిలో అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. పూరీ నుంచి రిషికేశ్ వెళ్తున్న ఉత్కల్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్యాంటీకార్ ఉద్యోగి దివ్యాంగ మహిళపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.
ఈరోజు (గురువారం, 6 సెప్టెంబర్ 2024) CMR టెక్స్టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 33వ CMR షాపింగ్ మాల్ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సంస్థ మాల్స్.. ఇప్పుడు ఒడిశాకు కూడా చేరింది. ఒడిశాలోని బెర్హంపూర్లో తన మొట్టమొదటి మాల్ను గ్రాండ్గా లాంఛ్ చేసింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
రోగులపై ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఒడిశాలోని కటక్లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా.. ఇద్దరు రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆ వైద్యుడిని చితకబాదారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Food Poison : ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్లోని సిరాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనంతో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
వర్షం కురుస్తున్నప్పుడు పిడుగులు పడటం సర్వసాధారణం. కానీ 2 గంటల్లో 61 వేల పిడుగులు పడతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది వాస్తవం. గతేడాది ఒడిశాలోనే కేవలం 2 గంటల్లోనే 61 వేలకు పైగా పిడుగులు పడ్డాయి.
Odisha Old Man walks 600 KM from Hyderabad: ప్రస్తుత రోజుల్లో యువకులు కూడా పట్టుపని పది కిలోమీటర్లు నడవలేరు. అంతెందుకు 250-500 మీటర్ల దూరంలో ఉన్న షాప్ వెళ్లేందుకు కూడా బైక్ తీసుకెళుతుంటారు. అలాంటిది ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్నాడు. వెళ్లిన చోట పని దొరక్కపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఆ వృద్ధుడు కాలి నడకన ప్రయాణించాడు. ఈ ఘటన ఒడిషా…
Kavach System : గోండా జిల్లాలో జూలై 18వ తేదీ గురువారం పెను ప్రమాదం సంభవించింది. చండీగఢ్ నుండి డిబ్రూగఢ్ వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలులోని 10 కోచ్లు పట్టాలు తప్పాయి.